హోం  » Topic

Finance News in Telugu

ఎన్నారైలకు ప్రోత్సాహం, వన్ పర్సన్ కంపెనీకి ఓకే: లక్షల కంపెనీలకు లబ్ధి
న్యూఢిల్లీ: ఎన్నారైలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహకాలు అందించారు....

టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఏంటి..? వాటిపై వడ్డీ ఎలా ఉంటుంది?
సాధారణంగా భారతీయ కుటుంబంలోని తల్లి దండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. అయితే పొదుపు చేసే డబ...
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?
ఆడపిల్లలు కలవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తున్నాయి. ఆడపిల్ల మేలు కోరి ఈ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నా...
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 63.75% ప్రభుత్వ వాటాను విక్రయించడానికి కేంద్రం రెడీ .. బిడ్ లకు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ షిప్పింగ్ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) లో 63.75 శాతం వాటాకు ప్రైవేట్ పెట్టుబడిదారులను ప్రభుత్వం ఆహ్వ...
గోల్డ్ లోన్ కంపెనీకు ఆర్బీఐ షాక్: రూ.5, రూ.10 లక్షల జరిమానా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గురువారం ముథూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ.10 లక్షలు, రూ.5 లక్షల జరిమానాను విధించింది. నిబంధనల ఉల్లంఘణ జరి...
RBI బూస్ట్ ఎఫెక్ట్, దుమ్మురేపిన బ్యాంకింగ్ షేర్లు: ఆటో స్టాక్స్ రివర్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం(అక్టోబర్ 9) వరుసగా 7వ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ అండతో మార్కెట్ దుమ్మురేపింది. సెన...
కరోనా ఎఫెక్ట్, రూ.54,000 కోట్లు క్షీణించిన బ్యాంకు క్రెడిట్, డిపాజిట్స్ ఎలా ఉన్నాయంటే
కరోనా వైరస్ కారణంగా గత ఆరు నెలల కాలంలో డిమాండ్ భారీగా తగ్గింది. అన్ని రంగాలపై మహమ్మారి ప్రభావం పడింది. వైరస్ నేపథ్యంలో దేశంలో బ్యాంకు క్రెడిట్ ఆగస్ట...
దెబ్బ మీద దెబ్బ: ముందే పెరిగిన ఉద్దేశ్యపూర్వక ఎగవేతలు
దేశంలో కరోనా వైరస్-లాక్‌డౌన్‌కు ముందే ఉద్దేశ్యపూర్వక పన్నుఎగవేతదారులు పెరిగారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సంస్థ లేదా వ్యక్తి చెల్లించేగలి...
ప్రతికూలత తుదిదశకు, ఇక రికవరీ: గోడకు కొట్టిన బంతిలా ఈ రంగాలు..
దీర్ఘకాలంలో BFSI (బ్యాంకింగ్, పైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్) మార్కెట్ లీడర్లుగానే కొనసాగుతాయని అంబిత్ అసెట్ మేనేజ్‌మెంట్ తెలిపింది. కరోనా మహమ్...
సరిహద్దులో ఉద్రిక్తత: చైనా నుండి ఇండియా కంపెనీల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు
సరిహద్దు ప్రాంతాల్లో ఓ వైపు కవ్విస్తూనే మరోవైపు భారత్‌లో పెట్టుబడులు పెడుతోంది చైనా! గాల్వాన్ లోయలో బారత సైనికులపై దాడులకు దిగిన డ్రాగన్ కంట్రీ న...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X