రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గురువారం ముథూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్లకు వరుసగా రూ.10 లక్షలు, రూ.5 లక్షల జరిమానాను విధించింది. నిబంధనల ఉల్లంఘణ జరిగిందంటూ ఈ జరిమానా విధించారు. గోల్డ్ లోన్స్కు సంబంధించి లోన్ టు వ్యాల్యూ రేషియోను నిర్వహించకపోవడం, రుణగ్రహీతల పాన్ కార్డు కాపీని పొందే అంశంలో ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పేర్కొంది. దీంతో ముథూట్ ఫైనాన్స్కు రూ.10 లక్షల జరిమానా విధించారు.
ముథూట్ ఫైనాన్స్ విభాగం మార్చి 31, 2018 - మార్చి 31, 2019 కాలంలో మార్గదర్శకాలను అనుసరించలేదని పేర్కొంది. రూ.5 లక్షలకు పైన బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణగ్రహీతల నుంచి పాన్ కార్డు తీసుకోవడమనే రూల్స్ను అనుసరించలేదని, అందుకే ఫైన్ వేసినట్లు తెలిపింది.

ఇక, గోల్డ్ జ్యువెల్లరీ ఓనర్షిప్ వెరిఫికేషన్ రూల్స్ను అనుసరించకపోవడంతో త్రిసూర్లోని మణపురం ఫైనాన్స్పై ఆర్బీఐ చర్య తీసుకుంది. రూ.5 లక్షల జరిమానా విధించింది. 2019 మార్చి 31 నాటికి సంస్థ ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే, ఆర్బీఐ ఆదేశాలను పాటించలేదని తేలిందని చెప్పింది.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..



Click it and Unblock the Notifications