ఎస్బీఐ చైర్మన్గా దినేశ్ కుమార్ ఖారా..? ప్రధాని ఆమోదమే తరువాయి.. దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్గా దినేష్ కుమార్ ఖారా నియమితం అవనున్నారు. బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) దినేశ్ ...
యూఎస్ఐఎస్పీఎఫ్ 2020 లీడర్ షిప్ అవార్డులు వీరికే... మహీంద్రా గ్రూప్స్ ఆనంద్ మహీంద్రా , అడోబ్ చైర్మన భారతీయ వ్యాపారవేత్తలకు బెస్ట్ లీడర్ షిప్ అవార్డులు వరించాయి . యూస్-ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడంలో ఆదర్శప్రాయమైన దృష్టికి, వారు చేసి...
కొత్త నైపుణ్యాలు రెండుమూడేళ్లే, మీ ఉద్యోగం ఉండాలంటే అది చాలా అవసరం! సాఫ్టువేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోక తప్పదని ఐటీ-బీపీఎం ఇండస్ట్రీ బాడీ నాస్కాం చైర్మన్ యూబీ ప్రవీణ్ రావు అన్నారు. లేదంటే ...
2జీ సేవలు ఆపండి, 30 కోట్ల మంది వద్ద ఫీచర్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలకు దూరం: ముఖేశ్ అంబానీ.. దేశంలో 2జీకి సేవలు నిలిపివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తోందని గుర్తు...
మారటోరియంపై SBI చైర్మన్ కీలక వ్యాఖ్య, HDFC చైర్మన్తో ఏకీభవించిన రజనీష్ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీనిని డిసెంబర్ వరకు పొడిగించాలని వివిధ వర్గాల నుండి డిమ...
ప్లీజ్..ప్లీజ్... మారటోరియం పొడగించొద్దు, ఆర్బీఐకి హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ వినతి... రుణానికి సంబంధించి మారటోరియం పొడగించొద్దు అని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఆర్బీఐని కోరారు. మరోసారి పొడగిస్తే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉ...
ఎకానమీ రికవరీపై శుభవార్త, ఇక మారటోరియం పొడిగింపు అవసరంలేదు కరోనా మహమ్మారి నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని, ఐతే కొన్ని రంగాలు పుంజుకోవాలంటే సహకారం అవసరమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నార...
చైనా నుండి ఆ దిగుమతులు ఆపితే మనకే నష్టం, ఎల్లకాలం అదీ మంచిదికాదు: ఆర్సీ భార్గవ చైనా నుండి దిగుమతులు హఠాత్తుగా ఇప్పుడే ఆపివేయడం ఇప్పుడే కష్టమని, అంతకుముందు భారతీయ కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్ను బలంగా తయారు చేయాలని మారుతీ సుజ...
జీతభత్యాలు తగ్గిస్తే వీధుల్లో నివసించాలి: ఎస్బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు బ్యాంకుల్లో నిధులున్నాయి..రుణాలు తీసుకునే వారే లేరు అని ఇతెవాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఇప్పుడు తాజాగా మరొక సంచలన వ...
బ్యాంకుల్లో నిధులున్నాయి..రుణాలు తీసుకునే వారే లేరు : ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎస్బీఐ భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పెట్టుబడులు పెట్టడం అవసరం అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. మంగళవార...