దేశంలో 2జీకి సేవలు నిలిపివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తోందని గుర్తుచేశారు. కానీ దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్ వాడుతున్నారని తెలిపారు. దీంతో వారు ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. దేశంలో 2జీ సేవల నిలిపివేత కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో 1995 ఏడాదిలో మొబైల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో పురోగతి సాధించామని ముఖేశ్ అంబానీ తెలిపారు. ఆ సమయంలో కాల్ చేస్తే నిమిషానికి రూ.16 చెల్లించాల్సి వచ్చేదని.. కాల్ రిసీవ్ చేసుకుంటే నిమిషానికి రూ.8 చెల్లించాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 4జీ కాల్స్ ఉచితంగా చేసుకుంటున్నారని చెప్పారు.

అంతేకాదు మొబైల్లో వార్తలు చదువుకోవచ్చని, వీడియోలు చూడటం, వస్తువుల కొనుగోళ్లు చేయడం వంటి సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సెల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారని గుర్తుచేశారు. సమావేశాలు కూడా ఫోన్ల ఆధారంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications