దేశంలో 2జీకి సేవలు నిలిపివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తోందని గుర్తుచేశారు. కానీ దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్ వాడుతున్నారని తెలిపారు. దీంతో వారు ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. దేశంలో 2జీ సేవల నిలిపివేత కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో 1995 ఏడాదిలో మొబైల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో పురోగతి సాధించామని ముఖేశ్ అంబానీ తెలిపారు. ఆ సమయంలో కాల్ చేస్తే నిమిషానికి రూ.16 చెల్లించాల్సి వచ్చేదని.. కాల్ రిసీవ్ చేసుకుంటే నిమిషానికి రూ.8 చెల్లించాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 4జీ కాల్స్ ఉచితంగా చేసుకుంటున్నారని చెప్పారు.

అంతేకాదు మొబైల్లో వార్తలు చదువుకోవచ్చని, వీడియోలు చూడటం, వస్తువుల కొనుగోళ్లు చేయడం వంటి సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సెల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారని గుర్తుచేశారు. సమావేశాలు కూడా ఫోన్ల ఆధారంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..



Click it and Unblock the Notifications