దేశంలో 2జీకి సేవలు నిలిపివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ. ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తోందని గుర్తుచేశారు. కానీ దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్ వాడుతున్నారని తెలిపారు. దీంతో వారు ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. దేశంలో 2జీ సేవల నిలిపివేత కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో 1995 ఏడాదిలో మొబైల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో పురోగతి సాధించామని ముఖేశ్ అంబానీ తెలిపారు. ఆ సమయంలో కాల్ చేస్తే నిమిషానికి రూ.16 చెల్లించాల్సి వచ్చేదని.. కాల్ రిసీవ్ చేసుకుంటే నిమిషానికి రూ.8 చెల్లించాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 4జీ కాల్స్ ఉచితంగా చేసుకుంటున్నారని చెప్పారు.

అంతేకాదు మొబైల్లో వార్తలు చదువుకోవచ్చని, వీడియోలు చూడటం, వస్తువుల కొనుగోళ్లు చేయడం వంటి సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సెల్ ఫోన్ల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారని గుర్తుచేశారు. సమావేశాలు కూడా ఫోన్ల ఆధారంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications