భారతీయ వ్యాపారవేత్తలకు బెస్ట్ లీడర్ షిప్ అవార్డులు వరించాయి . యూస్-ఇండియా ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడంలో ఆదర్శప్రాయమైన దృష్టికి, వారు చేసిన కృషికి గుర్తింపుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరియు అడోబ్ చైర్మన్ మరియు సిఇఒ శాంతను నారాయణ్ లకు 2020 లీడర్షిప్ అవార్డులతో సత్కరించనుంది యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్.
ఈ అవార్డును మూడవ వార్షిక నాయకత్వ సదస్సులో "యుఎస్-ఇండియా వీక్: నావిగేటింగ్ న్యూ ఛాలెంజెస్" పేరుతో ప్రదానం చేస్తారు, ఇది ఆగస్టు 31 వ తేదీన జరగనుంది . యుఎస్-ఇండియా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అద్భుతమైన నాయకత్వం ప్రదర్శించిన ఇద్దరు వ్యాపారవేత్తలకు 2020 లీడర్షిప్ అవార్డులను ప్రదానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు బోర్డు ఛైర్మన్ జాన్ ఛాంబర్స్ .

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితులను ఎదుర్కొంటున్న సమయంలో, ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం అవటానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని యుఎస్ఐఎస్పిఎఫ్ బోర్డు ఛైర్మన్ జాన్ ఛాంబర్స్ అన్నారు.
ఈ వారం ప్రారంభంలో, యుఎస్ఐఎస్పిఎఫ్ శిఖరాగ్ర సదస్సులో వక్తలు వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ , భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తో పాటు భారతదేశంలో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్, యుఎస్లో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు మరియు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పాల్గొంటారని జాబితా విడుదల చేశారు .
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications