హోం  » Topic

Centre News in Telugu

జీఎస్టీపై కేంద్రం 2 ఆప్షన్లు: రుణం తీసుకోవాలని ఒత్తిడి.. బీజేపీయేతర రాష్ట్రాల అసంతృప్తి
కరోనా మహమ్మారి కారణంగా జీఎస్టీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35 లక్షల కోట్ల మేర లోటు ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట...

జీఎస్టీ పరిహారం: కేంద్రమే రుణాలు తీసుకొని రాష్ట్రాలకు ఇస్తే బెట్టర్!
జీఎస్టీ పరిహారం చెల్లింపులో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి రాష్ట్రాలకు పరిహారంగా ఇచ్చే రూ.97 వేలకోట్ల మొత్తాన్ని ఆర్బీ...
ఎంఎస్ఎంఈల రుణ భారం రూ. 5 లక్షల కోట్లు: నిర్మల ప్రకటనపై నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్ఎంఈ)ల కోసం రూ. 3 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించి...
మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయంతో రూ.1.2 లక్షల కోట్ల ఆదా, DAపై ఉద్యోగులకు అలా ఊరట
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి వచ్చే ఏడాది జూన్ వరకు కొత్త డియర్‌నెస్ అలవెన్స్(DA)ను ఆపివేసిన విషయం తెలిసిందే. గతంలో తీసుకున...
COVID 19: మోడీ ప్రభుత్వం కాస్ట్ కట్టింగ్! ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో రైతులు, కూలీలు, వలస కార్మికులు, ఉద్యోగులు ...
రాష్ట్రాలకు ఊరట: రూ.35,000 కోట్లు ఇవ్వనున్న కేంద్రం
ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన విషయం తెలిసిందే. జీఎస్టీ కలెకన్షన్లు గత ఏడాదిలో తగ్గిపోయాయి. ఆదాయపు పన్ను ద్వారా వచ్చే ...
హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియన్ సెంటర్, నాలుగేళ్లలో 2,300 ఉద్యోగాలు
హైదరాబాద్: డేటా విశ్లేషణ, ఆర్థిక సేవల సంస్థ ఎక్స్‌పీరియన్ హైదరాబాద్‌లో తన ఇండియా డెవలప్‍‌మెంట్ కేంద్రాన్ని (IDC) మంగళవారం ప్రారంభించింది. ప్రపంచవ...
స్టీల్ ప్లాంట్‌కు రూ.15వేలకోట్లు: కంపెనీలు రాకపోయినా జగన్ ధైర్యం! కేంద్రానికి థ్యాంక్స్
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం (డిసెంబర్ 23) కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. విభజన తర్వాత ఏపీ ఆర్థిక ఇబ్బందులు ఎద...
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రూ.33,923 కోట్లు, పోలవరానికి ముందే రూ.5,103 కోట్ల రుణం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు రెవెన్యూ లోటు భర్తీ, మిగిలిన నిధులతో సహా ఇప్పటి వరకు రూ.33,923.01 కోట్లు విడుదల చేసినట్లు కేంద్...
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంతో ముందుకు సాగే ప్రయత్నాలు చేస్త...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X