హోం  » Topic

Budget Session News in Telugu

ఐటీఆర్ ఫైలింగ్ మినహాయింపు కొందరికి మాత్రమే!
సీనియర్ సిటిజన్లకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అదిరిపోయే న్యూస్ చెప్పారు. పెన్ష...

బడ్జెట్‌లో పన్ను, ఐటీ రిటర్న్స్ మినహాయింపులు.. షరతులు వర్తిస్తాయి
న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను పరంగా కొన్ని ఊరట ప్రకటనలు చేశ...
బోల్డ్‌గా... నిర్మలమ్మ బడ్జెట్‌కు 10/10, చైనాను అధిగమిస్తాం: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పెక్కుమంది ఆర్థిక నిపుణులు స్వాగతిస్తున్నారు...
ఇల్లు కొనుగోలుకు ఇదే సమయం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్నో
న్యూఢిల్లీ: మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ బడ్జెట్‌లో మీరు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. ...
ఎన్నారైలకు ప్రోత్సాహం, వన్ పర్సన్ కంపెనీకి ఓకే: లక్షల కంపెనీలకు లబ్ధి
న్యూఢిల్లీ: ఎన్నారైలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహకాలు అందించారు....
రూ.5 లక్షల రక్షణ, బ్యాంకు డిపాజిటర్లకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మీరు చేసిన డిపాజిట్లపై ఆందోళన ఉందా? బ్యాంకులు మూతబడినా, ఎలాంటి ఆర్థిక ఒత్తిళ్లతో నగదు ఉపసంహరణను నిలిపివేసినా అందులోని డిపా...
రూ.2.5 లక్షల మొత్తంపై వడ్డీకే పన్ను మినహాయింపు, ఇదీ లెక్క..
న్యూఢిల్లీ: అధిక వేతనం పొందే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్(PF) ఖాతాల్లో జమ చేసే మొత్తంపై ఆర్జించే వడ్డీకి బడ్జెట్‌లో కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. కే...
Budget 2021: రూ.5 లక్షల కోట్ల ఆదాయానికి గండి, కార్పోరేట్ ట్యాక్స్ ప్రభావం అధికం
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల కోట్ల మేర పన్ను ఆదాయానికి గండిపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామ...
బంగారంపై 'డబుల్' గుడ్‌న్యూస్: దిగుమతి సుంకం తగ్గింపు, భారీగా తగ్గిన పసిడి ధర
ఢిల్లీ: బంగారం కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గుడ్‌న్యూస్ తెలిపింది. బంగారంపై దిగుమతి స...
బీమా రంగంలో FDIలు 49 శాతం నుండి 74 శాతానికి పెంపు
న్యూఢిల్లీ: ఇన్సురెన్స్ రంగంలో FDIలు 49 శాతం నుండి 74 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X