జియో నుంచి శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు: టాప్ ఫారిన్ కంపెనీతో టైఅప్ ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. రిలయన్స్ జియో సే...
జియో ఎఫెక్ట్, ఎయిర్టెల్ బ్రాడ్బాండ్ కస్టమర్లకు గుడ్న్యూస్ భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే ఉన్న తమ కస్టమర్ల కోసం, కొత్త కస్టమర్ల కోసం బహుళరకాల డేటా ప్లాన్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్ బేసిక్, ఎంటర్టైన...
మరోసారి ముఖేశ్ అంబానీ ‘టారిఫ్ వార్’.. గిగాఫైబర్ బేస్ ధర తగ్గింపు! రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ‘టారిఫ్ వార్'కి తెరలేపారా? అంటే అవును అనే అనిపిస్తోంది. కాకపోతే ఈసారి టారిఫ్ వార్ వాయిస్ కాలింగ్, డేటాల విషయం...
త్వరపడండి!: రిలయన్స్లో ఇన్వెస్ట్ చేస్తే రెండేళ్లలో డబుల్!! ముంబై: సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో సంస్థతో జతకడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సోమవారం తెలిపారు. భారత్లో ఇప్పటి వరకు ఏ కంపెన...
టీవీ ఉచితం, ఈ ట్యాక్స్ అదనం: జియో గిగాఫైబర్ గురించి పూర్తిగా తెలుసుకోండి ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సాంకేతిక విప్లవం సృష్టిస్తున్నారు. ఇప్పటికే జియో రాక ద్వారా టెలికం రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చే...
ప్రపంచ కప్ క్రికెట్ సీజన్, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు హాట్స్టార్ ప్రీమియం ఉచితం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కొత్త బ్రాడ్బాండ్ ప్లాన్ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫాం హాట్ స్టార్ ప్రీమియ...
నవంబరు 1 నుంచి బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వేగం పెంపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులను కాపాడుకునేందుకు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా తన అపరిమితి బ్రాడ్&zw...
బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నారా? పాస్వర్డ్లను మార్చుకోండి తమ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులను వెంటనే పాస్వర్డ్లను మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ కోరింది. పలు బ్రాడ్బ్యాండ్ సిస్టమ్లపై ...
చిన్ననాటి సంగతి: సత్య నాదెళ్ల నోట శ్రీకాకుళం(ఫోటోలు) హైదరాబాద్: డిజిటల్ ఇండియా కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ పాలుపంచుకోనుందని ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్లోని 5 లక్షల గ్ర...