హోం  » Topic

ఆయిల్ న్యూస్

Covid 19: బంగారంపై చమురు 'డిమాండ్' ప్రభావం: పసిడిపై తగ్గనున్న 'భారం'
కోరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటి వరకు దాదాపు ఇరవై శాతానికి పైగా పెరిగాయి....

అమెరికా సహా అన్ని దేశాల్లో ఆల్ టైం హైకి స్టోరేజ్, చమురు ధరపై ప్రభావం
కరోనా మహమ్మారి కారణంగా డిమాండ్ తగ్గడంతో చమురు ధరలు తగ్గుతోన్న విషయం తెలిసిందే. ఆయా దేశాల స్టోరేజ్ గరిష్టానికి చేరుకోవడం కూడా ప్రభావం చూపుతోంది. ప్...
లాభాల్లో స్టాక్ మార్కెట్లు: డాలర్ మారకంతో 80కి చేరువలో రూపాయి!
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 79.92 పాయింట్లు లేదా 0.25% లాభపడి 31,459.47 వద్ద, నిఫ్టీ 30.15 పాయింట్లు లేదా 0.33% లాభపడి 9,217.45 వద్ద...
21 ఏళ్ల కనిష్టానికి చేరిన చమురు ధరలు: నష్టం-లాభం ఎవరికంటే?
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం దాదాపు స్తంభించిపోయింది. దీంతో చమురుకు డిమాండ్ తగ్గి, ధరలు భారీగా పడిపోయాయి. ఈ వైరస్ రోజు రోజుకు వ్...
డిఫికల్ట్ ఇయర్.. భారీగా తగ్గిన సౌదీ ఆరామ్‌కో లాభాలు
సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కో గత ఏడాది నికర లాభంలో 20.6 శాతం క్షీణతను నమోదు చేసింది. చమురు ధరలు, ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణమని తెలిపింది. గత డిస...
చక్కెర కొనుగోళ్లు: మోడీ ప్రభుత్వం దెబ్బకు మలేషియా 'స్వీట్' ప్లాన్
పౌరసత్వ సవరణ చట్టం, కాశ్మీర్‌పై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గట్టిగా సమాధానం చెప్ప...
మిడిల్ ఈస్ట్ నుంచి తగ్గిన చమురు దిగుమతి, అమెరికా-రష్యా దోస్తీకి మోడీ ప్లాన్!
మిడిల్ ఈస్టర్న్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్ 2019లో నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు వినియోగించే దేశాల్లో భార...
భయం వద్దు: పెట్రోల్ ధరల పెరుగుదలపై ఊరట, 10 రోజుల్లో ఎంత పెరిగిందంటే?
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సోలేమణిని అమెరికా రాకెట్ లాంఛర్లు హతమార్చడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో యుద్ధ వ...
అమెరికా లక్ష్యంగా ఇరాన్ దాడి, భారీగా పెరిగిన పెట్రో ధరలు
టోక్యో: అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ అమెరికా రాకెట్ లాంఛర్ల దాడిలో హతమయ్యాడు. అప్పటి నుంచి రెండు దేశాల మ...
ఇంధనంపై మోడీ ప్రభుత్వం కొత్త ప్లాన్, ఏటా రూ.5,000 కోట్లు ఆదా: ఖర్చు, పొల్యూషన్.. ప్రయోజనాలే..
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మిథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్‌ను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకు వచ్చే ప్లాన్ చేస్తోంది. దీని వల్ల ఫ్యూయల్ బిల్లు క...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X