సెల్ఫోన్లు, ఎరువులు, దుస్తులు, ఫుట్వేర్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)ను 18 శాతానికి పెంచవచ్చు. ఈ నెల 14వ తేదీన జరగనున్న జీఎస్టీ కౌన్సెల్ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఉత్పత్తులపై జీఎస్టీని పద్దెనిమిది శాతానికి పెంచితే ఉత్పత్తుల ధరలు పెరిగి, వాటి ఖరీదు కూడా పెరగవచ్చు.

జీఎస్టీ రేట్లు
జీఎస్టీని 18 శాతం చేయడం వల్ల ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగినా పన్ను వ్యవస్థ లోపాలను సరిదిద్ది, తయారీదార్లకు వర్కింగ్ క్యాపిటల్ పరిస్థితి మెరుగయ్యేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఉత్పత్తులపై 5 శాతం, 12 శాతం జీఎస్టీ రేట్లు ఉన్నాయి. అలాగే, వాటి విడిభాగాలు, యంత్ర పరికరాలకు 18 శాతం, 28 శాతం జీఎస్టీ రేటు ఉంది.

ఇన్పుట్ క్రెడిట్కు ఇబ్బందులు
ఇలా ఉండటం వల్ల తయారీదారులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)కు దరఖాస్తు చేసినప్పుడు ఇబ్బందులు ఉంటున్నాయి. ఉత్పత్తి కంటే విడిభాగాల జీఎస్టీ రేట్లు అధికంగా ఉన్న వాటికి సంబంధించిన ITC అభ్యర్థనలు ఏడాదికి రూ.20,000 కోట్ల మేర ఉంటున్నారు. వీటిని సరి చేయాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఫుట్వేర్, టెక్స్టైల్, దుస్తులు, పునర్వినియోగ ఇంధన పరికరాలు, ట్రాక్టర్స్ వంటి వాటిల్లో ఉంది.

క్లెయిమ్స్..
ప్రస్తుతం సెల్ఫోన్పై 12 శాతం జీఎస్టీ ఉంది. విడిభాగాలపై 18 శాతం ఉంది. ఎరువులు 5 శాతంలో ఉన్నాయి. వీటి యంత్రాలు, సేవలపై 18 శాతం ఉంది. 2017 జూలై నుండి ITC కింద రూ.6,000 కోట్లు, నూలుదారం, వస్త్రాలపై వరుసగా రూ.1,600 కోట్లు, రూ.2,300 కోట్ల చొప్పున క్లెయిమ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఫుట్వేర్కు సంబంధించి రూ.1,000 లోపు ఉన్న వాటిపై జీఎస్టీని ప్రభుత్వం గత ఏడాది 5 శాతానికి తగ్గించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications