భారత్ సహా ఎనిమిది దేశాలకు ఇబ్బంది కలిగించేలా అమెరికా ముందుకు వెళ్తోంది. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు ఏ దేశానికి మినహాయింపు ఇవ్వమని, ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై ఇక నుంచి ఇస్తున్న రాయితీలు ఇచ్చేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. ఇది భారత్ సహా అన్ని దేశాలకు ఆందోళన కలిగిస్తోన్న అంశం. అయితే ఇందుకు ప్రత్యామ్నాయం చూపిస్తామని పెద్దన్న చెబుతోంది. ఏమయినప్పటికీ ఇది భారత్కు ఆందోళనకర అంశం.
ఈ నేపథ్యంలో గత అయిదేళ్లలో నరేంద్ర మోడీ హయాంలో ఇండియన్ ఆయిల్ ఎకానమీ ఎలా మారిందో ఓసారి చూద్దాం. ఎన్డీయే ప్రభుత్వం తొలి ఏడాది భారత్కు దిగుమతి అయ్యే ముడిచమురు వాటా ఆరు శాతంగా ఉంది. ఇప్పుడు అది దాదాపు రెండింతలు ఉంది.

2014-15లో ఇరాన్ నుంచి భారత్ దిగుమతి అయిన ముడి చమురు 6 శాతం. 18.4 శాతంతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఇరాన్ 7వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఇరాన్ 3వ స్థానంలో ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి పది నెలల దిగుమతిని చూస్తే ఇరాన్ 11.3 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఇరాన్ కంటే ముందు ఇరాక్, సౌదీ అరేబియా ఉన్నాయి. సౌదీ అరేబియా ఆయిల్ ప్రొడక్షన్ కట్ చేసిన సమయంలో ఇరాక్, ఇరాన్లు చమురు అందించాయి.
2014-15లో భారత్ ముడిచమురు దిగుమతిలో వెనిజులా 12.1 శాతంతో మూడో స్థానంలో ఉంది. కానీ 2019 జనవరి నాటికి 7.6 శాతంతో అయిదో స్థానానికి పడిపోయింది. ఇందుకు వెనిజులా రాజకీయ పరిస్థితులు, అమెరికా కారణం.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

ఇరాన్ కథను వచ్చే వారంలో ముగిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. బెదిరింపులపై ఇరాన్ ఏమందంటే..

Strait of Hormuz: సముద్రం మధ్యలో టోల్ గేట్! ప్రపంచానికి ఇరాన్ షాక్!

అమెరికాకు దిమ్మతిరిగి షాక్..హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications