పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా రూ.50,000కు సమీపంలోనే కదలాడుతున్న పసిడి ధరలు నేడు రూ.49,000 స్థాయికి దిగి వచ్చాయి. వెండి ధరలు రూ.66,000 స్థా...
ముంబై: బంగారం, వెండి ధరలు నేడు (శుక్రవారం, 22 జనవరి) ప్రారంభ సెషన్లో స్వల్పంగా తగ్గాయి. నిన్న బంగారం క్షీణించగా, వెండి పెరిగింది. నేడు రెండింటి ధరలు కూడా ...
ముంబై: బంగారం ధరలు నేడు (జనవరి 21, గురువారం) స్వల్పంగా పెరగగా, వెండి పెరిగింది. ప్రారంభంలో స్వల్ప లాభాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత తగ్గాయి. ఉదయం సెషన...
ముంబై: బుధవారం భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు (గురువారం, 21, జనవరి) మరోసారి ఎగిశాయి. అమెరికా ఆర్థిక ప్యాకేజీ, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో పస...
2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపుడు...
బంగారం ధరలు నేడు (బుధవారం, జనవరి 20) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో నిన్న రూ.49,000 దిగువన ముగిసిన ధర, నేడు ఆ మార్కును క్రాస్ చేసింది. భారీ ...
ముంబై: దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు నేడు (మంగళవారం, జనవరి 19) స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం అతి స్వల్పంగా పెరిగాయి. ఇక, అంతర్జాతీయ మార్కెట్...
భారతదేశం యొక్క అతిపెద్ద ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ 72 వ గణతంత్ర దినోత్సవానికి ముందు 2021 యొక్క తాజా రిపబ్లిక్ డే అమ్మకాన్ని ప్రకటించింది. ఫ్లిప్&z...
ముంబై: నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, నేడు (మంగళవారం, జనవరి 19) అతి స్వల్పంగా తగ్గాయి. నేడు ప్రారంభ సెషన్లో పసిడి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.34 తగ్గింది. ...