హోం  » Topic

సుప్రీంకోర్టు న్యూస్

అదాని కేసులో సుప్రీంకోర్టుకు సెబి కీలక నివేదిక..!!
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయంటూ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇచ్చి...

Blank Cheque: ఖాళీ చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త .. సుప్రీంకోర్టు కీలక తీర్పు.. పూర్తి బాధ్యత వారిదేనట..
Blank Cheque: చెక్కుల విషయంలో అనేక చిక్కులు ఉంటాయి. దేశంలో నగదు వినియోగం తగ్గటం, ఎక్కువ మెుత్తంలో నగదు లావాదేవీలు చేసేందుకు చెక్కులు, ఇతర డిజిటల్ పద్ధతులను ...
విజయ్ మాల్యా ధిక్కారకేసు: మాల్యాకు సుప్రీంకోర్టు చివరి అవకాశం; ఫిబ్రవరి 24కి విచారణ వాయిదా
భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు కింగ్‌ఫిషర్‌ మాజీ యజమాని విజయ్‌ మాల్యాపై దాఖలైన ధిక్కార కేసును ఫిబ్రవరి 24వ త...
చిచ్చుపెట్టిన ఆర్బీఐ: ఆ ఆదేశాలపై షాక్‌లో బ్యాంకులు: స్టే కోసం సుప్రీంకు
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా జారీ చేసిన ఆదేశాలు.. బ్యాంకింగ్ సెక్టార్‌ను కుదిపేసింది.. ప్రకంపనలకు దారి తీసింది. రిజర్వుబ్యాంకు జారీ చే...
చందా కొచ్చర్‌కు హైఓల్టేజ్ షాక్: జోక్యం చేసుకోలేం: బోంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో అగ్రగామిగా కొనసాగుతోన్న ఐసీఐసీఐ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చందా కొచ్చర్‌కు మరోమారు హైఓల్టేజ్ ...
ఏజీఆర్ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదు: సుప్రీంకోర్టు ప్రశ్న
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి అడ్జెస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్) తప్పని సరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు శుక...
సెటిల్‌మెంట్ ప్యాకేజీ కింద మాల్యా భారీ ఆఫర్.. ఇంతకీ ఇదైనా చెల్లిస్తాడా..?
న్యూఢిల్లీ: భారత్‌లో పలు బ్యాంకుల వద్ద వేల కోట్లు రుణాలుగా పొంది వాటిని ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన ఆర్థిక నేరగాడు లిక్కర్ బ్యారన్ విజయ్‌మాల్య...
కార్పోరేట్ సంస్ధలపై కనికరం- చర్చలే మార్గం- మరోసారి ఉత్తర్వులు పొడిగించిన సుప్రీం
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్న కార్పోరేట్ సంస్ధలపై సుప్రీంకోర్టు మరోసారి కనికరం చూపింది. పూ...
పూర్తి జీతం ఇవ్వని సంస్ధలపై బలవంతపు చర్యలు తీసుకోలేం : సుప్రీంకోర్టు
కరోనా లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించని సంస్ధలపై కఠిన చర్యలు తీసుకోకుండా మే 15న తాము ఇచ్చిన ఆదేశాలను జూన్ 12 వరకూ పొడిగిస్తూ సుప్రీ...
మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ..సుప్రీంలో పిటీషన్..ఆర్‌బీఐ, కేంద్రానికి నోటీసులు
కరోనా లాక్ డౌన్ సమయంలో ఆర్బీఐ సామాన్య , మధ్యతరగతి ప్రజలకు మూడు నెలల పాటు రుణాలు తాత్కాలిక నిషేధం విధిస్తూ మారటోరియం​ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X