హోం  » Topic

సక్సెస్ స్టోరీ న్యూస్

success story: ఇడ్లీ, దోశ పిండి అమ్మి రూ.2000 కోట్లకు అధిపతిగా మారాడు..
అతని తండ్రి రోజుకు రూ.10 సంపాదించేవాడు. కానీ అతను మాత్రం రూ. 2,000 కోట్ల విలువైన సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు. అతనే ముస్తఫా పీసీ. కఠిక పేదరికం నుంచి వచ్చ...

Success Story: 11 ఏళ్ల వయసులోనే ఇన్ఫెక్షన్.. అదే ఆమెను పారిశ్రామికవేత్తగా మార్చింది..
లుంబినీ ప్రావిన్స్‌లోని తిలోత్తమ మునిసిపాలిటీ-1కి చెందిన అంజు థాపాకు 11 ఏళ్ల వయసులో మొదటి పీరియడ్ వచ్చింది. స్థానిక సంప్రదాయం ప్రకారం ఆమె తొమ్మిది ...
Success Story: బీచ్ పక్కన దుకాణం నుంచి బిజినెస్ ఉమెన్ గా.. 200 మందికి ఉపాధి కల్పిస్తున్న మహిళ..
ప్యాట్రిసియా తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ఒక భక్త క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆమె తన పదిహేడేళ్ల వయసులో తన కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిర...
Success Story: తినడానికి తిండి లేని స్థితి నుంచి 2000 కోట్లకు అధిపతి గా మారాడు ..!
తినడానికి తిండి లేని స్థితి నుంచి రూ.2000 కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతనే బిలియనీర్ ముస్తఫా పీసీ. ముస్తపా పీసీ తండ్రి నెలకు మూడు వందలతో ...
Success Story: 17 సార్లు విఫలం.. అయినా వదల్లేదు..
విజయం ఎప్పుటికీ సింపుల్ గా రాదు. విజయం కోసం ఇష్టంగా కష్టపడాలి. ఇలా కష్టాల నుంచి విజయాల వైపు ప్రయాణించాడు అంకుష్ సచ్‌దేవా. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ...
Success Story: చదివింది పదో తరగతే.. కానీ రూ.లక్షల ఆదాయం వచ్చే వ్యాపారాన్ని ప్రారంభించింది..
జీవితంలో కొందరికి సులభంగా విజయం లభిస్తుంది. మరికొందరికి అది కష్టమైన మార్గంలో వస్తుంది. కష్టపడి విజయం సాధించిన వారే చరిత్రలో నిలిచిపోతారు. ఇలా గ్రా...
Sai Raj: హైదరాబాద్ నుంచి అమెరికా వరకు.. నెలకు రూ.8 లక్షల జీతం..!
తెలంగాణలోని హైదరాబాద్‌లోని సందడిగా ఉన్న వీధులు.. ఈ పోటీ ప్రపంచంలో తమకంటూ ఒక ముద్ర వేయడానికి కష్టపడి పనిచేసే లక్షలాది మంది యువకుల కలలను ప్రతిధ్వని...
Prem Ganapathy: రోడ్డు పక్కన చిరు దుకాణం నుంచి వ్యాపారవేత్తగా.. ప్రేమ్ గణపతి ప్రస్థానం..
అతను రోడ్డు పక్కన చిన్న ఫుడ్ వ్యాపారం ప్రారంభించాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన వ్యాపారాన్ని విస్తరించాడు. దోశ ప్లాజాను ఒక బ్రాండ్ గా ...
Kunal Bahl: వినూత్న ఆలోచన కోట్లకు అధిపతిని చేసింది..
ఏ వ్యాపారం అయినా చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఇలా తనకొచ్చిన ఆలచనతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఒక భారతీయ పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అతనే కునాల్ బహ్...
Yash Jain: 18 ఏళ్ల వయస్సులోనే కంపెనీ ఏర్పాటు.. రూ.55 కోట్లకు చేరిన టర్నోవర్..
18 ఏళ్ల ప్రాయంలోనే కంపెనీ స్థాపించాడు. రూ.55 కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీగా తీర్చిదిద్దాడు. అతన ఎవరో కాదు నింబస్‌పోస్ట్‌ వ్యవస్థాపకుడు యష్ జైన్. అత...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X