హోం  » Topic

రఘురాం రాజన్ న్యూస్

నరేంద్రమోడీ వల్లే అవుతుంది: బ్యాంకులపై దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్య
దేశీయ బ్యాంకుల రిక్యాపిటలైజ్ లేకుంటే భారత ఆర్థిక రికవరీ తీవ్రంగా దెబ్బతింటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, ...

బ్యాంకుల్ని ప్రయివేటీకరించండి, డోర్లు తెరవాలి: మోడీ ప్రభుత్వానికి రఘురాం కీలక సూచనలు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మరోసారి మోడీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ అనేక సమస్యలతో ...
అమెరికా కంటే దారుణం, భవిష్యత్తు కోసం దాచుకోవద్దు: ప్రభుత్వంపై రఘురాం రాజన్
కరోనా మహమ్మారి దెబ్బతో భారత జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. ఇది ప్రతి ఒక్కరికీ హెచ్చరిక అని ఆర్బీఐ మాజ...
వాటిపై దృష్టి సారించండి: ఆర్బీఐ, ప్రభుత్వానికి రఘురాం రాజన్ సూచనలు
రేటింగ్ ఏజెన్సీలు ఏమనుకుంటున్నాయనే అంశాన్ని పాలకులు పక్కన పెట్టాలని, ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిని ఇబ్బందులు ఎ...
ఆంధ్రప్రదేశ్ ఆ సంక్షోభం గుర్తుందిగా..: లోన్ మారటోరియంపై రఘురాం రాజన్ హెచ్చరిక
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ప్రజల చేతుల్లో డబ్బులు లేని పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) లోన్ మారటోరియం ఊరట...
వ్యాక్సీన్ త్వరగా వచ్చినా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమే... సుదీర్ఘకాలం ఈ ప్రభావం: రాజన్
గత కొద్ది రోజులుగా కరోనా వ్యాక్సీన్ గురించి సానుకూల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగుస్తున్నాయి. ఈ ర...
భారీ ఆర్థిక విపత్తు.. ప్రధాని ఆఫీస్ ఒక్కటే చేయలేదు, అమెరికా వలె మనకు సాధ్యం కాదు: రాజన్
కరోనా మహమ్మారి వల్ల భారత్ అతిపెద్ద ఆర్థిక విపత్తును ఎదుర్కొంటోందని, ప్రధానమంత్రి కార్యాలయం ఒక్కటే దీనిని నిర్వహించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘుర...
మోడీ ప్రభుత్వం పిలిస్తే వస్తా, ఇండియాకు సహకరిస్తా: కరోనాపై రఘురాం రాజన్
కరోనా మహమ్మారి కారణంగా భారత్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ కారణంగా మన దేశం స్తంభించిపోయింది. ఇలాంటి ఆర్థిక ఒత్తిడ...
70 ఏళ్లలోనే అతిపెద్ద సంక్షోభం, సలహా తీసుకోండి: మోడీకి రఘురాం రాజన్ కీలక సూచనలు
కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్...
ఇది సరిపోదు, ఉద్యోగాలు రావాలంటే: మోడీ ప్రభుత్వానికి రఘురాం రాజన్
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండటంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని నిరుద్...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X