ముంబైలోని ఆదాయపు పన్ను అసిస్టెంట్ కమిషనర్ రూ. 3,529 కోట్ల మొత్తంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై రెండు పన్ను నోటీసులు జారీ చేశారు. నిర్ణీత ...
కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గి సామాన్యులకు ఊరట ఇస్తున్నాయి. 2024 సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటిసారి గోల్డ్ రేటు తగ్గడం బంగారం ప్ర...
2019 ప్రీ-పాండమిక్ సంవత్సరం నుంచి దేశంలో గృహ స్థోమత మెరుగుపడింది. కరోనా సమయంలో కాసత తగ్గినప్పటికీ తర్వాత మళ్లీ పుంజుకుంది. కొన్ని నగరాల్లో ఇళ్ల ధరల భా...
ముంబై: స్టాక్ మార్కెట్కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. శని, ఆదివారాల్లో వీకెండ్ హాలిడే కాగా.. సోమవారం కూడా స్టాక్ మార్కెట్ తెరచుకోదు. ఎలాం...
ముంబై: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) మూడు బ్యాంకులపై కొరడా ఝుళిపించింది. మార్గదర్శకాలను ఉల్లంఘించాయనే కారణంతో కోట్ల రూపాయల మేర జరిమానా విధించింది. ...
ఫోన్లలలో ఐ ఫోన్ వేరయ్యా.. అంటే నిజమేనేమో.. ఎందుకంటే ఐ ఫోన్ కొనుగోలు చేసేందుకు భారీగా జనం వచ్చాయి. ముంబయి, ఢిల్లీలోని యాపిల్ స్టోర్ల ముందు వినియోగదారుల...