హోం  » Topic

కంపెనీలు న్యూస్

అమెరికా బ్రాండ్స్.. పాతాళానికి: 200 ఏళ్ల చరిత్ర దిగ్గజం.. కరోనా దెబ్బతో దివాళా పిటిషన్!
అమెరికాకు చెందిన దిగ్గజ రిటైల్ సంస్థ లార్డ్ & టేలర్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత వర్జీనియాలోని ఈస్టర్న్ కోర్టులో దివాలా రక్షణకు కంపెనీ ద...

టీసీఎస్ సహా టాప్ 5 కంపెనీల్లో 10.80 లక్షల మంది ఇంటికి పరిమితం! ఏ సంస్థలో ఎంత శాతం?
ఇండియా టాప్ 5 ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో సంస్థలకు చెందిన ఉద్యోగులు ఎక్కువమంది వర్క్ ప్రమ్ హోమ్ చేస్తున్...
అదే స్పీడ్... వారంలో రూ 1,000 కోట్ల పెట్టుబడులు! హైదరాబాద్ కంపెనీకి కూడా
ఇండియన్ స్టార్టుప్ కంపెనీలు మరోసారి దుమ్ము రేపాయి. ఒకవైపు కరోనా వైరస్ ప్రపంచమంతా విజృంభిస్తుంటే... మన స్టార్టుప్ కంపెనీలు మాత్రం నిధుల వేటలో తమ సత్త...
క్రెడిట్ గ్యారెంటీ స్కీం, ఆ కంపెనీలకు రూ.1.30 లక్షల కోట్లు మంజూరు
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం (ECLGS) కింద 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 22 ప్రయివేటు రంగ బ్యాం...
ఆ కంపెనీలకు చైనా ఆర్మీ తో సంబంధాలు... త్వరలో చర్యలు?
ఇండియా - చైనా ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. గత ఆరేళ్లుగా స్నేహ గీతాన్ని ఆలపించిన ఇరు దేశాలు ఒక్క సంఘటనతో మళ్ళీ బద్ద శత్ర...
న్యూయార్క్ లగ్జరీ ఫ్లాట్‌లో టెక్ కంపెనీ సీఈవో దారుణ హత్య
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని లగ్జరీ ఫ్లాట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ టెక్ కంపెనీ యువ సీఈవో దారుణ హత్యకు గురయ్యారు. అతను రవాణా, పుడ్ డెలివరీ సే...
వారం రోజుల్లో రూ 700 కోట్ల పెట్టుబడులు... అదరగొడుతున్న ఆ కంపెనీలు!
ఇండియా లో కరోనా విలయతాండవం చేస్తున్నా... స్టార్టుప్ కంపెనీలు మాత్రం నిధుల సమీకరణ లో బిజీ గా ఉంటున్నాయి. మంచి ఐడియా కు తోడు భవిష్యత్ అవకాశాలు పుష్కలంగ...
1.10లక్షల హెక్టార్ల భూమి రెడీ: విశాఖ పోర్ట్ సహా.. ఉద్యోగాలు, ఉపాధి కోసం కేంద్రం కీలక నిర్ణయం!
నౌకాశ్రయాల ఆధార పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దేశంలోని పన్నెండు ప్రధాన నౌకాశ్రయాలకు అనుబంధంగా 1.10 లక్షల హెక్టార...
రీస్టార్ట్ ప్యాకేజీ, వారి ఖాతాల్లోకి రూ.512 కోట్లు: మీవీ కొంటాం.. గుడ్‌న్యూస్ చెప్పిన జగన్
అమరావతి: కరోనా మహమ్మారి సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను(MSME) ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని గతంలో ప్రకటించింది ఆంధ్రప్రద...
కరోనా ఎఫెక్ట్: ఇకపై పర్మనెంట్ లేదు.. అంతా పార్ట్‌టైమ్! మారిపోనున్న జాబ్ కల్చర్
కరోనా వైరస్ మానవాళి జీవితాల్లో అనేక మార్పులు తెచ్చింది. ప్రపంచమంతా ఒక్కసారిగా అతిపెద్ద కుదుపుకు లోనయింది. ఇప్పటి వరకు ప్రపంచాన్ని ఇంతలా ప్రభావితం ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X