హోం  » Topic

Tariff News in Telugu

ప్రియారిటీ ప్లాన్ డేటాపై ట్రాయ్‌కు వొడాఫోన్ ఐడియా
రెడ్ఎక్స్ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు అధిక వేగంతో డేటా ఇస్తామన్న హామీని విరమించుకున్నట్లు వొడాఫోన్ ఐడియా(వి).. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సమాచా...

కేంద్రమంత్రి చెప్పింది నిజమే: టయోటా నో.. తర్వాత రూ.2000 కోట్ల పెట్టుబడి, ఎందుకు, ఏం జరిగింది?
భారత్‌లో తమ వ్యాపార విస్తరణ లేదని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ బుధవారం చెప్పినట్లుగా వార్తలు వచ్చిన, కాసేపట్లోని మళ్లీ లేదు.. లేదు పెద్ద ఎత్తున పెట్...
Vi బ్రాండ్: వొడాఫోన్ ఐడియా కీలక ప్రకటన, టారిఫ్ పెంపు దిశగా
ప్రముఖ టెల్కో వొడాఫోన్ ఐడియా ఈరోజు మధ్యాహ్నం కీలక ప్రకటన చేసింది. ఇది తమ నూతన బ్రాండ్ VIని ప్రకటించింది. ఈ రెండు బ్రాండ్స్‌ను కొత్త గుర్తింపును తీసు...
జియో ఎఫెక్ట్, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బాండ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్
భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే ఉన్న తమ కస్టమర్ల కోసం, కొత్త కస్టమర్ల కోసం బహుళరకాల డేటా ప్లాన్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్ బేసిక్, ఎంటర్టైన...
AGR ఎఫెక్ట్: మొబైల్ కస్టమర్లకు షాక్, భారీగా పెరగనున్న టారిఫ్!
సర్దుబాటుచేసిన స్థూల ఆదాయం(AGR)కు సంబంధించిన బకాయిల చెల్లింపు పైన టెల్కోలకు మంగళవారం సుప్రీం కోర్టులో కొంత ఊరట లభించింది. ఏజీఆర్ బకాయిలు రూ.93,520 కోట్ల చ...
సంతకం ఇంక్ కూడా ఆరలేదు.. చైనాతో మాట్లాడాలని లేదు: ట్రంప్
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తనకు చైనాతో వాణిజ్య చర్చలు ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కరోనాకు ముందు మొదటి దశ చర్చలు పూ...
వస్తువులు దొరకని పరిస్థితి రావొచ్చు, ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.4,000 వెయ్యాలి
సాధ్యమైనంత మేరకు కేంద్ర ప్రభుత్వం మరో విడత ఉద్దీపనలు ప్రకటించాలని కోరుతున్నారు ఆర్థికవేత్తలు. కరోనా కారణంగా వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు ఆర్థికంగ...
అప్పుడే చెక్: చైనాకు పోటీగా ఉత్పత్తి... ఇవి పరిష్కరిస్తేనే సాధ్యం
కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికా, భారత్ సహా ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించి, సొంతగా ఉత్పత్తులు పెంచుకోవాలని చూస్తున్నాయి. ఇక, గాల్వాన్ ఘటన అన...
మరో కీలక అడుగు: 666 చైనా వస్తువులకు చెక్, రూ.వేలకోట్లు ఆదా, అదొక్కటే ఆందోళన..
2013-14 నుండి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు భారత టాప్ వ్యాపార భాగస్వామిగా చైనా ఉండగా, గత రెండేళ్లు దానిని అమెరికా అధిగమించింది. కరోనా, సరిహద్దుల్లో ఉద్రిక్తతల ...
ఇక చైనాకు చెక్, భారత్ టాప్ వ్యాపార భాగస్వామిగా అమెరికా! అగ్రరాజ్యంతో మరింత దృఢంగా..
వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలో కూడా అమెరికాతోనే భారత్ ఎక్కువ వాణిజ్యం నిర్వహించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో అమ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X