బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు శిబులాల్ 4 లక్షలకు పైగా కంపెనీ షేర్లను బహుమతిగా అందుకున్నారు. వీటితో కలిసి ప్రస్తుతం ఆయన వద్ద మొత్తం ఇన్ఫోసిస్ ...
ఏజీఆర్ బకాయిలపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం వొడాఫోన్ ఐడియా నిధుల వేటలో పడింది. వొడాఫోన్ ఐడియా రూ.50వేల కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని వచ్చే మార్చి ...
రిలయన్స్ ఇండస్ట్రీస్ దుమ్మురేపింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వ్యాల్యూ రూ.11.5 లక్షల కోట్ల మార్క్ దాటిపోయింది. ఈ రోజు షేర్ ధర మధ్యాహ్నం గం.2.17 సమయానికి 3.37 ...
పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రయివేటు రంగ యస్ బ్యాంకును ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుకు వచ్చింది. యస్ బ్యాంకు సంక్షోభాన్ని 30 రోజుల్...
ఐటీ దిగ్గజం విప్రో మంగళవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి థర్డ్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఈ క్వార్టర్లో ఏకీకృత ప్రాఫిట్ 3.2 శాతం మేర తగ్...
ఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయం (AGR)పై సుప్రీం కోర్టు తీర్పు టెలికం కంపెనీలకు షాకిస్తున్నాయి. ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్ల...