దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తాజా నిర్ణయంతో 4.7 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కుతుంద...
కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో వినియోగ డిమాండ్ పెంచేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక...
బోయింగ్ సీఈవో డేవ్ కాల్హౌన్ 2020 సంవత్సరానికి గాను వేతనం, బోనస్ను వదులుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా విమాన సేవలు చాలాకాలం పాటు నిలిచిపోయిన విషయ...
జపాన్, అమెరికా, చైనా, సింగపూర్, జర్మనీ, యూకేలతో సహా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే శాలరీ పెంపు భారత్లో మెరుగ్గా ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. పై దే...
న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది ఉద్యోగుల శాలరీ పెంపు సగటున 6.4 శాతంగా ఉండవచ్చునని విల్లీస్ టవర్స్ వాట్సన్ సర్వే వెల్లడించింది. గత ఏడాదిలో ఇది 5.9 శాతంగా ఉ...
రిటైర్మెంట్ ఫండ్ కార్పస్లో 1.23 లక్షల హైనెట్-వర్త్ ఇండివిడ్యువల్స్ (HNIs) ప్రావిడెంట్ ఫండ్ రూ.62,500 కోట్లు పేరుకుపోయింది. ఇందులో అత్యధికంగా ఒకరికి చెందిన ...
ప్రముఖ వాహన సంస్థ, భారత మార్కెట్లో రెండో అతిపెద్ద టూవీలర్ మేకర్ హోండా మోటార్ సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా(HMSI) తమ సంస్థ ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్...