రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యస్ బ్యాంకుపై నెల రోజుల పాటు మారటోరియం విధించింది. దీంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యస్ బ్యాంకుపై మారటోరియ...
ముంబై: యస్ బ్యాంకు షేర్లు గురువారం పరుగులు పెట్టాయి. బీఎస్ఈలో 25.77 శాతం (రూ.7.55) దూసుకెళ్లి రూ.36.85 వద్ద ముగిశాయి. ఓ దశలో రూ.37.90 వద్ద గరిష్టస్థాయికి చేరుకుంది. NSE...
యస్ బ్యాంక్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. నగదు విత్ డ్రాపై పరిమితి విధించింది. మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కస్టమర...
దేశంలో మరో ప్రముఖ బ్యాంకు దివాళా ముంగిట నిలుస్తోంది. ఇటీవలే ముంబైకి చెందిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఓపెరటివ్ బ్యాంకు (పీఎంసీ) దివాళా తీసిన విషయం తె...
గత ఏడాది చివరలో PMC బ్యాంకులో స్కాం వెలుగు చూడటంతో కేంద్ర బ్యాంకు ఆ బ్యాంకు బిజినెస్పై పరిమితులు విధించడం, కస్టమర్ల క్యాష్ విత్ డ్రా చేయడంపై పరిమిత...
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు (PMC) ఫ్రాడ్ కారణంగా వేలాది మంది తమ డబ్బును కోల్పోయారు. ఈ బ్యాంకులో లక్షలాది రూపాయలు పెట్టిన ముగ్గురు ...