హోం  » Topic

Kcr News in Telugu

Harish Rao: ప్రజల కోసం క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్తగా 4 లక్షల ఇళ్లు..
Telangana: తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తాజా కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుందని ఆరోగ్య, ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో భూమి ఉన...

Telangana: మహిళలకు వడ్డీ లేని రుణాలు విడుదల.. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి KTR
Telangana: మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు రూ.750 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుల...
Telangana: తెలంగాణలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడులు.. పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు హామీ
Telangana: విశ్వనగరంగా హైదరాబాద్ సత్తా మనందరికీ తెలిసిందే. CM కేసీఆర్, IT మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. పెట్టుబడులకు స్...
Hyderabad: దేశంలో అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్.. ప్రారంభించనున్న KTR
Hyderabad T-Works: ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరానికి ప్రాముఖ్యత క్రమంగా పెరుగుతోంది. సీఎం KCR, పరిశ్రమల శాఖ మంత్రి KTR అధ్వర్యంలో ఒడిఒడిగా వేస్తున్న అడుగులు అభివృద్...
Telangana: రికార్డులు స్థాయిలో కంటి వెలుగు పరీక్షలు.. తెలంగాణ నలుమూలలకూ..
Kanti Velugu Scheme: ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంలో ఇటీవల కంటి వెలుగు పథకాన్ని రాష్ట్ర వ్యాప్త...
Telangana: తెలంగాణ అత్యుత్తమ పనితీరుతో దేశంలో దూసుకుపోతోంది: తమిళిసై
Telangana: సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ తమిళిసై ప్రసంగంలో వెల్లడించారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని అ...
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
Dalit Bandhu: ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. సంక్షేమం విషయంలో తె...
మరోసారి కుదుపు! తెలంగాణలో లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన?
కరోనా మహమ్మారి నేపథ్యంలో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోను కేసులు వేగంగా పెరుగుతున్నా...
మోడీ FRBM ఆఫర్.. ఏమిటిది?: తెలంగాణ, ఏపీకి ఎంత ప్రయోజనమంటే?
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు రుణాలు పొందడానికి FRBM పరిమితిని పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు గరిష్టంగా 3% ఉండగా ద...
కరోనాపై పోరుకు తెలంగాణకు ముఖేష్ అంబానీ రూ.5 కోట్ల విరాళం
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ వైరస్‌పై పోరుకు రిలయన్స్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థల...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X