హోం  » Topic

Jewellery News in Telugu

Gold News: బంగారు ఆభరణాల దిగుమతిపై కేంద్రం సంచలన నిర్ణయం.. కానీ..
Gold News: కేంద్ర ప్రభుత్వం ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకునే క్రమంలో బంగారం దిగుమతులపై ఓ కన్నేసి ఉంచుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి గోల్డ్ ఆర్నమెంట్స్ దిగుమతు...

Tanishq campaign: ప్రతి స్త్రీ ఒక వజ్రం..ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలతో వినూత్న ప్రచారం..!
ప్రముఖ భారతీయ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ "Every Woman A Diamond" (ప్రతి మహిళ ఒక వజ్రం)పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.ఈ క్యాంపెయిన్‌ను విజయవంతంగా నిర్వహించేంద...
బంగారం విక్రయాలు భారీగా పెరుగుతాయ్, అందుకే వెయిటింగ్
నేడు (మే 3, మంగళవారం) అక్షయ తృతీయ సందర్భంగా పసిడి కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టంతో బంగార...
జ్యువెల్లర్స్ ఆఫర్, రూ.100కే బంగారం విక్రయం: డెలివరీ మాత్రం అప్పుడే
బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గుతున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.46,000 దిగువకు పడిపోయింది. నిన్న రూ.45,500 స్థాయిలో ముగిసింది. ఓ వైపు బంగారం ధరలు తగ్గుతూ కొ...
గోల్డ్ హాల్‌మార్కింగ్ అమలు డెడ్‌లైన్ జూన్ 15 వరకు పొడిగింపు
గోల్డ్ హాల్‌మార్కింగ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనల అమలు గడువును మరోసారి పొడిగించింద...
FY22లో ఆభరణాలకు భలే డిమాండ్, లాభాలు: ఎందుకంటే?
బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.11,000కు పైగా తగ్గడంతో ఆభరణాల డిమాండ్‌లో వృద్ధి కొనసాగుతోందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. 2020-22 ఆర్థిక సంవత్స...
బంగారు ఆభరణాల కొనుగోళ్లపై KYC నిబంధన.. వారికి వర్తించదు
న్యూఢిల్లీ: భారీ మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు KYC సమర్పించాలి. రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం, వెండి, విలువైన రత్నాలు, రాళ్ల...
మరోసారి యాడ్ కాంట్రోవర్సీ: నెటిజన్ల ఫైర్, ప్రకటన తొలగించిన తనిష్క్!
జ్యువెల్లరీ బ్రాండ్ తనిష్క్ పైన నెటిజన్లు మరోసారి ఫైర్ అయ్యారు. వివాదాస్పద యాడ్ రూపొందించారంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో చాలామంది నెటిజన్లు ఆగ్...
పండుగ సీజన్‌లో 65% బంగారం వ్యాపారం, ధర కలిసి వస్తోంది..
కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుదుటపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ మాసంలో వాహనాల సేల్స్ పెరగడంతో పాటు డిమాండ్ పెరిగిన సంక...
మీ చేతికి ఎక్కువ డబ్బు: బంగారు ఆభరణాల రుణాలపై ఆర్బీఐ గుడ్‌న్యూస్
ముంబై: కరోన వైరస్ కేసుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంట...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X