హోం  » Topic

Infrastructure News in Telugu

Nirmala Sitharaman: 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్..!
స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరాని కల్లా.. అంటే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్ర...

GQII: జీక్యూఐఐ ర్యాంకుల్లో 5వ స్థానంలో భారత్.. తొలి స్థానంలో జర్మనీ..
ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (GQII) 2021 ప్రకారం అక్రిడిటేషన్ సిస్టమ్ లో భారత్ ప్రపంచంలోని ఐదవ-అత్యుత్తమ దేశంగా స్థా...
రియాల్టీ సెగ్మెంట్‌లో అపోలో: భారీ పెట్టుబడులతో పక్కా ప్లాన్
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కుదుపునకు గురైన దేశీయ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ర...
Union Budget 2022: మూలధన వ్యయం పెంచడంతో లబ్ధి పొందిన ఇన్‌ఫ్రా కంపెనీలు ఇవే..!!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రబడ్జెట్ 2022-23ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాన...
హైదరాబాద్ మోడల్ అదుర్స్! అదే దారిలో విజయవాడ, తిరుపతి: రూ.వేల కోట్ల సమీకరణ
ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ప్రయివేటీకరణకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాలుగేళ్లలో దాదాపు రూ.6 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యం...
నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోనెటైజేషన్ ప్లాన్ ఆవిష్కరించిన నిర్మలమ్మ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం(ఆగస్ట్ 23) నేషనల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ మోనెటైజేషన్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. రూ.6 లక్షల కోట్ల ఇన్‌ఫ్ర...
హెల్త్ ఇన్‍‌ఫ్రాలో 5వ స్థానంలో హైదరాబాద్, ఢిల్లీ లాస్ట్: అందులో మన సిటీ బెస్ట్!
వైద్య మౌలిక వసతులపరంగా భారతదేశంలో పుణే మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి వెయ్యి మందికి 3.5 హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి. ఈ మేరకు ఆన్‌లైన్ రియల్ ఎస్టే...
వాటిని ఆపకుంటే కష్టం: ఆర్థిక వ్యవస్థపై గౌతమ్ అదానీ హెచ్చరిక, గ్రామాల నుండి సిటీలకు వద్దు!
భారత ఆర్థికవృద్ధిపై పారిశ్రామికవేత్తలు, ఆయా కంపెనీల అధిపతులు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ 70 కనిష్...
రూ.500 కోట్లతో రక్షణరంగంలోకి.. హైదరాబాద్ సంస్థ కీలక అడుగు
దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే ఆయుధాలతో కూడిన వాహనాల ఉత్పత్తికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్) శ్రీకారం చుట్టనుంది. ఈ స...
వెంటాడుతున్న అప్పులు: ముంబై ప్రధాన కార్యాలయాన్ని అనిల్ అంబానీ అమ్మాలని భావిస్తున్నారా..?
ముంబై: రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. కనీసం కొంతలోనైనా కొంత గట్టెక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X