2021-22 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 33 శాతం పెరిగి, 46.14 బిలియన్ రూపాయలకు చేరుకున్నాయి.ఇది మన కరెన్సీలో దాదాపు రూ.3.45 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ...
దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు ఫిబ్రవరి నెలలో భారీగా పెరిగింది. 2022 ఫిబ్రవరి నెలలో ఇది 20.88 బిలియన్ డాలర్లుగా నమోదయింది....
కరెంట్ ఖాతా లోటు పైన (CAD) నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్లుగా నమోదయి...
భారత్ బంగారం దిగుమతులు 2021 క్యాలెండర్ ఏడాదిలో భారీగా పెరిగాయి. కరోనా కారణంగా 2020లో 430.11 టన్నులకు పడిపోయిన దిగుమతులు రెండింతల కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ మే...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోధుమ ధరలు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సరఫరా కొరత భయాలతో 2008 తర్వాత మొద...
దేశంలో ప్రస్తుతం 45 రోజులకు సరిపడా సన్ఫ్లవర్ నూనె ఉత్పత్తుల స్టాక్ ఉందని, సాధారణంగా ఇది 60 రోజులకు ఉంటుందని అదానీ విల్మర్ సీఈవో అంగ్షు మాలిక్ అన్న...
భారత మర్చంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఏడాది ప్రాతిపదికన ఫిబ్రవరి 2022లో 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 27.63 బిలియన్ డాలర్లు. ...
2021 క్యాలెండర్ ఏడాదిలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. జ్యువెల్లరీ సేల్స్ రెండింతలు పెరగడంతో గత దశాబ్ద కాలంలోనే అత్యంత ఎక్కువ దిగుమతులు గత క్యాలె...