హోం  » Topic

Ficci News in Telugu

Success Story: బీచ్ పక్కన దుకాణం నుంచి బిజినెస్ ఉమెన్ గా.. 200 మందికి ఉపాధి కల్పిస్తున్న మహిళ..
ప్యాట్రిసియా తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ఒక భక్త క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆమె తన పదిహేడేళ్ల వయసులో తన కుటుంబ సభ్యుల అభీష్టానికి వ్యతిర...

58% కంపెనీలపై సెకండ్ వేవ్ ప్రభావం, ఇలా చేస్తే ఎకానమీ దూకుడు
భారత్‌లోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు ఫిక్క...
టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2021 ఏప్రిల్ 1) నుండి కొత్త వేతన చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే దీనిని ని...
ప్రభుత్వరంగ సంస్థలు బలంగా ఉండాలి, అప్పుడే బయటపడతాం: సత్య నాదెళ్ల
ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు చేతులు కలిపితే వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుత కరోనా సంక్షోభం నుండి బయటపడతాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ...
రియాల్టీలోకి భారీగా తగ్గిన పీఈ పెట్టుబడులు
రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు తగ్గాయి. గతంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిన ప్రయివేట్ ఈక్విటీ సంస్థలు ఇప్పుడు వేచిచూసే ధోరణితో ఉన్నాయి. గత ఏడాది ఆ...
అయ్యో పాపం... ఎంత కష్టం: ఇండియా లో 70% స్టార్టప్ కంపెనీలకు గడ్డుకాలమే!
స్టార్టప్ కంపెనీలు అంటేనే చిన్న సంస్థలు... కొత్త ఐడియా లతో ముందుకు వచ్చి సాహసంతో తాడో పేడో తేల్చుకుందామనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. కష్టపడి ...
కరోనా దెబ్బ: సంక్షోభం నుండి బయటపడేందుకు రూ.22.50 లక్షల కోట్ల ప్యాకేజీ
కరోనా మహమ్మారి సంక్షోభం నుండి బయటపడేందుకు భారత్‌కు 200 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరమని ప్రభుత్వానికి అసోచామ్ సూచించింది. భారత ఆర్థిక వ్...
ఎయిర్‌లైన్స్‌కు భారీ నష్టం, ఇలా చేయండి: ఆ ఉద్యోగుల శాలరీ కనీసం 20% వచ్చేలా...
విమానయాన రంగంపై కరోనా మహమ్మారి ప్రభావం భారీగానే ఉండనుంది. దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు పెద్ద మొత్తంలో కోల్పోనున్నాయి. కరోనా వల్ల ప్రపంచవ్యాప...
నోట్లరద్దు, జీఎస్టీ వల్ల వారికి లాభం, రూ.2 లక్షల కోట్లు తేవాలి: సంగీతారెడ్డి
న్యూఢిల్లీ: జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (MSME) కార్యకలాపాల్లో పారదర్శకత పెరిగిందని, దీంతో వాటికి బ్యాంకులు అధికంగా రుణాలు ...
మోడీ 5 ట్రిలియన్ డాలర్లు సాధ్యమే కానీ, టెక్నాలజీతో కస్టమర్లకు వడ్డీరేటు తగ్గింపు:ఎస్బీఐ చైర్మ
ప్రధాని నరేంద్ర మోడీ కలలు కంటున్న 'భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల' స్థాయికి చేరుకుంటుందా? అంటే అవుననే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత ఆర్...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X