హోం  » Topic

Cea News in Telugu

రూ.1.75 లక్షల కోట్లు వెనక్కి-దేశంలో మరిన్ని బ్యాంకులు- ఆర్ధిక సలహాదారు వెల్లడి
భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్ధల్లో పెట్టుబడుల ఉఫసంహరణకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎయిర్‌ ఇండియా, వైజాగ్‌ స్టీల్‌తో పాటు పలు పీఎస...

భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.. కానీ ఎకనమిక్ పెయిన్ మరింత కాలం..
భారత వృద్ధి రేటు 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మైనస్ 7.5 శాతంగా నమోదయింది. మొదటి త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం క్షీణతతో పోలిస్తే కాస్త సానుకూలం. అ...
V షేప్ రికవరీ: ఈసీఓ సుబ్రమణియన్, విశ్వాసం పెంచుతున్నాయి
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 7.5 శాతం నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 2...
దిగుమతుల ఎఫెక్ట్, ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా మిగులు: CEA
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం కరెంట్ ఖాతా మిగులును నమోదు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదార కేవీ సుబ్రమణియన్ అన్నారు. ...
జీడీపీ పతనం ఊహించినట్లే - ఇప్పటికే మనం V-షేప్ రికవరీలో ఉన్నాం - సీఈఏ సుబ్రమణియన్
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలైంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు ద...
నరేంద్రమోడీ కల నెరవేరాలంటే..! బ్యాంకులపై CEA వ్యాఖ్యలు
2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను రూ.5 లక్షల కోట్లస్థాయికి తీసుకు వెళ్లాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా మహమ్మారి రూపంలో ...
వ్యాక్సీన్ వచ్చాకే.. టైం పట్టకపోవచ్చు, పెద్దరుణాల పట్ల అప్రమత్తం: సీఈఏ సుబ్రమణియన్
కరోనా మహమ్మారికి సంబంధించిన వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చాక మరిన్ని ఆర్థిక ఉద్దీపనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించేఅవకాశం ఉందని చీఫ్ ఎకనమిస్ట్ అడ్వై...
ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారు ప‌ద‌వీ కాలం మ‌రో ఏడాది పాటు పొడిగింపు
ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక స‌ల‌హాదారు అర‌వింద్ సుబ్ర‌మ‌ణియ‌న్ ప‌ద‌వీ కాలాన్ని అక్టోబ‌ర్ 2018 వ‌ర‌కూ మ‌రో ఏడాది పాటు పొడిగించారు. 2014లో ఆయ‌న ...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X