హోం  » Topic

Budget Sessions News in Telugu

బంగారంపై 'డబుల్' గుడ్‌న్యూస్: దిగుమతి సుంకం తగ్గింపు, భారీగా తగ్గిన పసిడి ధర
ఢిల్లీ: బంగారం కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గుడ్‌న్యూస్ తెలిపింది. బంగారంపై దిగుమతి స...

బీమా రంగంలో FDIలు 49 శాతం నుండి 74 శాతానికి పెంపు
న్యూఢిల్లీ: ఇన్సురెన్స్ రంగంలో FDIలు 49 శాతం నుండి 74 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత...
పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 సెస్: అదనంగా భారం ఉండదంటోన్న నిర్మలమ్మ: ఎలాగంటే?
న్యూఢిల్లీ: ఇప్పటికే వాహనదారుల వీపు విమానం మోత మోగిస్తోన్న పెట్రల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం అదనంగా సెస్‌ను ప్రవేశపెట్టబోతోంది. కొత్త ఆర్థిక స...
ట్యాక్స్ స్లాబ్స్ యథాతథం: 'ఆదాయపు పన్ను'లో ఎలాంటి మార్పులేదు, కరోనా సెస్‌పై శుభవార్త!
ముంబై: ఆదాయపు పన్ను స్లాబ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఐటీ స్లాబ్స్‌ను యథాతథంగా ఉంచారు. తాజా బడ్జెట్‌లో ఆదాయ పన్ను స్లాబ్స్&zwnj...
రూ.12 లక్షల కోట్ల అప్పులు చేయబోతోన్నాం: నిర్మలమ్మ: ఈ రెండు నెలల్లో 80 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఈ రెండు నెలల కాలానికి వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకోబోతోన్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫిబ్రవరి, మార్...
వారికి నిర్మల వరం, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అవసరంలేదు: ఎన్నారైలకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పె...
అమ్మకానికి రెండు బ్యాంకులు కూడా: విక్రయించబోయే ప్రభుత్వ రంగ సంస్థల కొత్త జాబితా
న్యూఢిల్లీ: పెట్టబడుల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరేమిటో స్పష్టం చేసింది. పార్లమెంట్ సాక్షిగా కుండబద్దలు కొట్టింది. టార్గెట్ పెట్టి మరీ పెట్ట...
రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ, LIC ఐపీవో
న్యూఢిల్లీ: పలు సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మల...
Budget 2021: బ్యాడ్ బ్యాంకుకు నిర్మలమ్మ ఓకే, బ్యాంకులకు రూ.20వేలకోట్లు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు తెరలేపారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సం...
వైద్యరంగానికి కళ్లు చెదిరే కేటాయింపులు: అవసరమైతే మరిన్ని: వ్యాక్సిన్ కోసం వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభత్వం ప్రాధాన్యత ఇచ్చింది. దీనిక...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X