ఇండియాలో అతిపెద్ద సాఫ్టువేర్ ఎగుమతుల సంస్థ టాటా కన్సల్టెన్సీ (TCS) ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12 మధ్యంతర డివిడెండ్ అందించింది. మంగళవారం సమావేశమైన బోర్డు.. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.12 లేదా 1200 శాతం మధ్యంతర డివిడెండ్ను చెల్లించడానికి పచ్చజెండా ఊపింది.
ఈ నెల 24వ తేదీ నుంచి ఇందుకు సంబంధించి చెల్లింపులు జరపనున్నట్లు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. 12 శాతం డివిడెండ్ అంటే రూ.4,503 కోట్లు అవుతుంది. ఇండియాలో టాప్ టెక్ కంపెనీ అయిన టీసీఎస్లో టాటా సన్స్ వాటా 72 శాతంగా ఉంది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్తో కలుపుకుంటే డివిడెండ్ అమౌంట్ రూ.5,400 కోట్లు అవుతుంది.

గత మూడేళ్ల కాలంలో టీసీఎస్ రూ.30,089 కోట్ల డివిడెండ్ను ఇచ్చింది. గత అయిదేళ్లలో రూ.54,133 కోట్ల డివిడెండ్ అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ ప్రాఫిట్ రూ.31,472 కోట్లుగా ఉంది. కాగా, టాటా గ్రూప్లోని 11 మేజర్ కంపెనీల డెబిట్స్ (ఫైనాన్షియల్ కంపెనీలు మినహాయిస్తే) 2018లో రూ.2.22 లక్షల కోట్లు కాగా, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.2.46 లక్షల కోట్లుగా ఉంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications