కరోనా వైరస్ వల్ల దేశంలో లాక్ డౌన్ కొనసాగింది. విడతలవారీగా కంటిన్యూ అవడంతో.. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లని పరిస్థితి.. ఈ క్రమంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. తీసుకున్న స్టఫ్ బిస్కట్లు, బ్రెడ్ జామ్. బిస్కెట్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పార్లే జీ మాత్రమే. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటూ.. టెస్టీగా ఉండే బిస్కట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

1938లో ఏర్పాటు..
పార్లే జీ సంస్థ 1938లో స్థాపించారు. కంపెనీ అప్పటినుంచి క్రమంగా ఎదిగింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తులను రూపొందిస్తోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో పార్లే జీ సంస్థ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. కానీ ఎంతమొత్తంలో విక్రయాలు జరిగాయనే అంశాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మార్చి, ఏప్రిల్, మే నెలలో పార్లే జీ సంస్థ ఉత్పత్తలు విక్రయం గణనీయంగా జరిగాయి.

బిస్కెట్లు తింటూ
లాక్ డౌన్ సమయంలో సరదాగా తినేందుకు కూడా బిస్కెట్లు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేశారు. అందులో పార్లే జీ సంస్థ ప్రొడక్ట్స్ గణనీయంగా ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో ఉత్పత్తి నిలిచిపోయే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవో సంస్థల బిస్కెట్లను ఉత్పత్తి చేయాలని అభ్యర్థించారు. మార్చి 25వ తేదీ నుంచి బిస్కెట్ల ఉత్పత్తి ప్రారంభమైంది. బిస్కెట్లను ఉత్పత్తి చేశాక.. 7 రోజుల్లో ఆర్డర్ ఇచ్చినవారికి అందజేసింది.

130 ఫ్యాక్టరీలు
దేశంలో పార్లే జీ కంపెనీకి 130 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో 120 యూనిట్లలో బిస్కెట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో 10 ఫ్యాక్టరీలు మాత్రం సంస్థకు చెందినవి ఉన్నాయి. పార్లే జీ సంస్థ కిలోకు రూ.100 కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇదీ కంపెనీ ఆదాయంలో మూడింట ఒక వంతు కలిగి ఉంది. విక్రయించిన వాటా 50 శాతం వరకు ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications