ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు, అంతకంటే ఎక్కువ డిపాజిట్ లేదా ఉపసంహరణలకు పాన్ కార్డు లేదా ఆధార్ కార్డును అందించాలని కేంద్ర ప్రత్యక్ష పన్ుల బోర్డు కొత్త నియమాలను తీసుకు వచ్చింది. ఈ కొత్త నిబంధనలు మే 26వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. సీబీడీటీ నోటిఫికేషన్ ప్రకారం అధిక మొత్తంలో బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వారు లేదా కరెంట్ లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాలను తెరిచేవారు పాన్ లేదా ఆధార్ను తప్పనిసరిగా వెల్లడించాలి.
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఖాతాలు లేదా పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.20 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా లేదా ఉపసంహరించినా ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.20 లక్షలు డిపాజిట్ లేదా ఉపసంహరించుకున్నా లేదా విడివిడిగా చేసినా ఈ నిబంధనలు వర్తిస్తాయి. పాన్ కార్డు లేని వారు ఆధార్ నెంబర్ ఇవ్వవచ్చు.

నగదు ట్రాన్సాక్షన్స్కు సంబంధించి ఈ కొత్త రూల్స్ను అమలు చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనలు, 1962లో సవరణలు చేసింది సీబీడీటీ. అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నవారు, ట్రాన్సాక్షన్స్ చేసే ఏడు రోజుల ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications