సాధారణంగా పెరిగే విద్యుత్ డిమాండ్ 2019 ఆగస్ట్ నుంచి పడిపోయింది. పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో క్షీణత తీవ్రంగా ఉంది. ఇటీవలి కాలంలో దేశంలో విద్యుత్ వినియోగ క్షీణత ఎక్కువగా పడిపోయింది. రుతుపవనాల ఆలస్యం, వ్యవసాయ రంగంలో డిమాండ్ తగ్గడం, డొమెస్టిక్, కమర్షియల్ రంగాల్లో కూలింగ్ రిక్వయిర్మెంట్ తగ్గడం వంటి కారణాలతో విద్యుత్ డిమాండ్ తగ్గింది.
అక్టోబర్ వంటి పండుగ సీజన్లో విద్యుత్ వినియోగం 12.5 శాతం తగ్గింది. గుజరాత్లో ఇది 18.8 శాతం ఉండగా, మహారాష్ట్రలో 21.1 శాతంగా ఉంది. భారత మొత్తం పారిశ్రామిక విద్యుత్ వినియోగ సగటు 40 శాతంగా ఉంటే, మహారాష్ట్రలో 46 శాతం, గుజరాత్లో 54 శాతం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది తగ్గింది.

భారత్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అక్టోబర్ నెలలో 3.8 శాతం తగ్గింది. వరుసగా మూడో నెల తగ్గింది. ఎలక్ట్రిసిటీ జనరేషన్ అక్టోబర్లో 12.2 శాతం తగ్గింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (IIP) సిరీస్లో ఓ నెలలో ఇంతలా తగ్గడం ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. విద్యుత్ వినియోగ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పడిపోతుంది. ఆగస్ట్లో మరింతగా తగ్గింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications