రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో పెట్టుబడులు పెడతామని ఇదివరకే గూగుల్ స్పష్టంచేసింది. ఈ మేరకు రూ.33 వేల 737 కోట్లను చెల్లించింది. దీంతో జియో ప్లాట్ఫామ్లో 7.73 శాతం వాటాను గూగుల్ సొంతం చేసుకుంది. గూగుల్ కాక ఇతర కంపెనీలు కూడా ఆర్ఐఎల్ పెట్టుబడులు పెట్టాయి.
11 వారాల్లో 13 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. దీంతో 33 శాతం వాటాను జియో విక్రయించింది. ఆ మేరకు వాటా విక్రయించడంతో 1.52 లక్షల కోట్లను కంపెనీ సమీకరించింది. అయితే గూగుల్ పెట్టుబడితో రిలయన్స్ కంపెనీకి ఆర్థికంగా మేలు జరిగిందని నిపుణులు చెబుతున్నారు. గూగుల్, జియో ప్లాట్ ఫాం కలిసి తక్కువ ధరలో కొత్త ఫోన్ రూపొందించనుంది. దీనికి సంబంధించి గత జూలైలో రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంతో ఇక మొబైల్ రూపొందించడంలో బిజీగా ఉండనున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా మొబైల్ ఉంటుంది. తక్కువ ధరలో అన్నీ ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో మొబైల్ సేల్స్ కూడా ఎక్కువ జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications