అమరావతి: విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. కొత్త రాష్ట్రం కాబట్టి కేంద్రం ఆర్థిక సహకారం అందించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయింది. కేంద్రం నుంచి పన్నులు, గ్రాంట్స్ రూపంలో పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. ఇందులో రూ.22,862 కోట్లు నిధులు వచ్చాయి. పన్నుల రూపంలో రూ.13,398 కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.9,475 కోట్లు అందాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2,27,975 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను రూపొందించింది. ఇందులో కేంద్రం నుంచి పన్నుల వాటాగా రూ.34,833 కోట్లు, గ్రాంట్స్ వాటా కింద రూ.61,071 కోట్లను ఆశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన దాంట్లో ఏడు నెలల్లో దాదాపు నాలుగోవంతు రాష్ట్రానికి వచ్చింది. మిగిలిన ఐదు నెలల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆర్థిక శాఖ ఆశలు పెట్టుకుంది.

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాజధాని అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు వేలాది కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. వీటి కోసం కోట్లాది రూపాయల నిధులు కావాలి. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అలాగే, అమరావతి వంటి వాటికి కూడా కేంద్రం సహకరిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications