2013-17 మధ్య కాలంలో ఐటి రిటర్నులు సమర్పించని వారిని గుర్తించింది ఐటి శాఖ , ఈ సంవత్సరాల్లో ఐటి రిటర్న్ లు దాఖలు చేయని వారు మొత్తం 2.4 కోట్ల మందిగా తేల్చింది. దీంతో వీరిపై జూన్ 30లోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఐటి శాఖను కు సూచించింది. ఈ నేపథ్యంలోనే ఐటి శాఖ వీరిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్దమవుతోంది.

దేశవ్యాప్తంగా నాన్ ఫైలర్ కేసుల్లో ఇప్పటికే నోటిసులు జారిస్తున్నామని , సంబంధిత కేసుల్లో తీసుకునే చర్యలపై కూడ చర్చిస్తున్నామని ఐటి అధికారులు తెలిపారు. కాగా పూర్తిగా రిటర్నులు సమర్పంచని వారికి ఆదాయపు పన్ను చట్టం 271ఎఫ్ క్రింద ,ఆలస్యంగా సమర్పించిన వారికి 234 సెక్షన్ క్రింద ఫైన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఆగస్టు 31 నుండి డిశంబర్ 31 మధ్య ఐటి రిటర్న్స్ సమర్పించిన వారికి రూ. 5000 ఆ తర్వాత రిటర్నులు సమర్పించిన వారికి రూ.10,000 అపరాధ రుసుము విధించనున్నట్టు తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications