ముంబై: భారతీ ఎయిర్టెల్ అంతర్జాతీయ డెట్ మార్కెట్ ద్వారా దాదాపు రూ. 6000 కోట్లను సమీకరించనుంది. 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన బాండ్ల విక్రయ పథకం బుధవారంతో ముగియడంతో ఈ మొత్తాన్ని సమీకరించనుంది.
ఈ బాండ్ల విక్రయానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్, బార్క్లేస్, డాయిష్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, స్టాండర్డ చార్టర్డ్లను మర్చంట్ బ్యాంకర్లుగా ఎయిర్టెల్ కంపెనీ ఎంచుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక దేశీయ ప్రైవేట్ కంపెనీ జరుపుతున్న తొలి అతి పెద్ద బాండ్ల విక్రయం ఇదే కావడం విశేషం.

గతేడాది ఇదే కంపెనీ ఫారెక్స్ డెట్ మార్కెట్లో మూడు సార్లు ఇష్యూలను జారీ చేయడం ద్వారా దాదాపు రూ. 15,000 కోట్లను సమీకరించింది. ఇది ఇలా ఉంటే మదపర్లకు డెట్ బాండ్లను జారీ చేసినట్లు ఎయిర్టెల్ బాంబే స్టాక్ ఎక్సెంజ్కిచ్చిన సమాచారంలో తెలిపింది.
ఇక, ఎయిర్టెల్ కంపెనీ చారీ చేసిన బాండ్ నోట్లకు ఫిచ్ బీబీబీ-ఎన్ అండ్ పీ బీబీబీ, మూడీస్ బీఏఏ3 లు తమ తమ రేటింగ్లను ఇచ్చాయి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications