ముంబై: భారతీ ఎయిర్టెల్ అంతర్జాతీయ డెట్ మార్కెట్ ద్వారా దాదాపు రూ. 6000 కోట్లను సమీకరించనుంది. 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన బాండ్ల విక్రయ పథకం బుధవారంతో ముగియడంతో ఈ మొత్తాన్ని సమీకరించనుంది.
ఈ బాండ్ల విక్రయానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్, బార్క్లేస్, డాయిష్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, స్టాండర్డ చార్టర్డ్లను మర్చంట్ బ్యాంకర్లుగా ఎయిర్టెల్ కంపెనీ ఎంచుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక దేశీయ ప్రైవేట్ కంపెనీ జరుపుతున్న తొలి అతి పెద్ద బాండ్ల విక్రయం ఇదే కావడం విశేషం.
గతేడాది ఇదే కంపెనీ ఫారెక్స్ డెట్ మార్కెట్లో మూడు సార్లు ఇష్యూలను జారీ చేయడం ద్వారా దాదాపు రూ. 15,000 కోట్లను సమీకరించింది. ఇది ఇలా ఉంటే మదపర్లకు డెట్ బాండ్లను జారీ చేసినట్లు ఎయిర్టెల్ బాంబే స్టాక్ ఎక్సెంజ్కిచ్చిన సమాచారంలో తెలిపింది.
ఇక, ఎయిర్టెల్ కంపెనీ చారీ చేసిన బాండ్ నోట్లకు ఫిచ్ బీబీబీ-ఎన్ అండ్ పీ బీబీబీ, మూడీస్ బీఏఏ3 లు తమ తమ రేటింగ్లను ఇచ్చాయి.
More From GoodReturns

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!



Click it and Unblock the Notifications

