పాన్ ఆధార్ అనుసంధానం మాన్యువల్గా ఎలా?
ఆదాయపు పన్ను శాఖ ఆఫ్ లైన్ విధానాన్ని సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒకే పేజీలో కొన్ని వివరాలను నింపి దాన్ని పోస్ట్లో పంపడం ద్వారా ఆధార్-పాన్ అనుసంధానాన్ని పూర్తిచేయవచ్చు. ఇప్పుడున్న ఆన్
జులై 1 నుంచి ఆధార్ సంఖ్యను పాన్తో అనుసంధానించడాన్ని తప్పనిసరి చేశారు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ, యూఐడీఏఐ కలిసి పనిచేస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో దీని కోసం ప్రత్యేక లింక్ ఉంది. అయినప్పటికీ ఆన్లైన్ విధానంలో అందరూ చేయలేకపోతున్నారు. దీన్ని గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ ఆఫ్ లైన్ విధానాన్ని సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒకే పేజీలో కొన్ని వివరాలను నింపి దాన్ని పోస్ట్లో పంపడం ద్వారా ఆధార్-పాన్ అనుసంధానాన్ని పూర్తిచేయవచ్చు. ఇప్పుడున్న ఆన్లైన్, ఎస్ఎంఎస్ విధానానికి అదనంగా దీన్ని ప్రారంభించారు. ఆఫ్లైన్లో మాన్యువల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఈ పేజీలో వివరాలను అక్షరాలు ఏ కార్డులో ఎలా ఉన్నాయో అలానే నింపాలి. అంతే కాకుండా ఇదివరకే ఏ పాన్ కార్డుతోనూ ఆధార్ను లింక్ చేయలేదనే స్వయం ధ్రువీకరణను ఇవ్వాలి. ఆఫ్లైన్ విధానం ద్వారా లింక్ చేయడం సులువైనప్పటికీ సమయం పడుతుంది. ఇది కాకుండా పేర్లలో వివరాలు సరిపోలేవారు ఎస్ఎంఎస్ సదుపాయాన్ని సైతం ఉపయోగించవచ్చు.
"UIDPAN space 12 digit Aadhaar Space 10 digit PAN" 'యూఐడీపాన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ సంఖ్యను టైప్ చేసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబరును టైప్ చేసి 567678 లేదా 56161కు ఎస్ఎమ్ఎస్ పంపాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డులలో పేరు ఒకేలా ఉన్నవారు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరని ఐటీ శాఖ చెప్పింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications