హోం  » Topic

షేర్ న్యూస్

భారత్‌కు వొడాఫోన్ గుడ్‌బై? మా కంపెనీ పరిస్థితి ఆందోళనకరం: సీఈవో
న్యూఢిల్లీ: భారత్‌కు వొడాఫోన్‌కు గుడ్‌బై చెప్పనుందా? బ్రిటిష్ టెలికం దిగ్గజం వొడాఫోన్ అప్రమత్తమైంది. పరిస్థితులు అనుకూలించకుంటే త్వరలో భారత్ ...

రూ.8,462కోట్ల నిధుల సమీకరణ, కొత్త వారికి యస్ బ్యాంక్ బోర్డులో స్థానం
ప్రయివేటురంగ యస్ బ్యాంకు డిసెంబర్ నెలలోగా 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రక్రియను పూర్తి చేయనుంది. అలాగే కొత్త ఇన్వెస్టర్లకు బోర్డులో స్థానం కల్పి...
ఇక భూమి,షేర్లు, గోల్డ్ కొన్న వెంటనే ఐటీ శాఖ నుంచి SMS
ఆదాయపు పన్ను శాఖ ఇక మరింతగా తన పరిధిని పెంచబోతోంది. లావాదేవీల విషయంలోనూ ఉక్కుపాదం మోపబోతోంది. నల్లధనాన్ని అడ్డుకట్ట వేసేందుకు మరో వినూత్న మార్గాన్...
రోడ్డెక్కిన ఇండిగో ప్రమోటర్ల గొడవ: ఉద్యోగులకు సీఈవో లేఖ
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు కంపెనీ షేర్లపై బుధవారం ప్రభావం చూపిన విషయం తెలిసిందే. కంపెనీ షేర్లు ముగింపు సమయానికి 11 శాతం కం...
మళ్లీ నష్టాల్లోనే ముగింపు ! నేలకూలిన ఇండిగో
స్టాక్ మార్కెట్ ఈ రోజు కూడా నష్టాల బాట పట్టింది. నిఫ్టీ కీలకమైన 11500 పాయింట్ల సెంటిమెంట్ మార్కుకు దిగువన ముగియడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జ...
ఇండిగో కన్నా పాన్‌షాప్ యాపారం మేలు
ప్రముఖ విమానయాన సంస్థ, టాప్ మార్కెట్ షేర్ కలిగిన ఇండిగోలో ప్రమోటర్ల మధ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇండిగో కంటే పాన్ షాప్ వ్యాపారి మరింత మెరుగ్గా...
మరో ముందడుగు: హైదరాబాద్‌లో ఓలా షేరింగ్ సర్వీస్
హైదరాబాద్: ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్ధ ఓలా పూణె, హైదరాబాద్‌లో క్యాబ్ షేరింగ్ సర్వీసులను ప్రారంభించింది. దీంతో ఇండియాలోని ఏడు పట్టణాల్లో ఓలా షేరి...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X