సింగపూర్ ఎకానమీకి 2025 సంవత్సరం నాటికి 1.2 మిలియన్ల డిజిటల్ స్కిల్డ్ వర్కర్స్ అవసరం. ఓ సర్వే ప్రకారం ప్రస్తుతం 22 లక్షల మంది ఉండగా, ఇది 55 శాతం అధికం. ఈ మేరకు ...
ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని. గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో ఈ సంవత్సరంలో (2021) 30,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. గత ఏడాది (2020)తో పోలిస్తే ...
డిసెంబర్ నెలలో ఈపీఎఫ్ఓలో కొత్తగా 12.54 లక్షల మంది నికర చందాదారులు చేరారు. వీరిలో 8.04 లక్షల మంది కొత్తవారు కావడం గమనార్హం. మిగతా 4.5 లక్షలమంది ఈపీఎఫ్ఓ నుండి ...
టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) పొదుపు చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటో సేల్స్ గత ఏడాది భారీగా పడిపోయాయి. కొద్ది నెలల...
కరోనా కారణంగా 2020 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వివిధ రంగాలు, పరిశ్రమలు ఏడాది ప్రారంభంలో నష్టపోయాయి. కొన్ని రంగాలు నష్టపోయ...
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతీయులు 2021పై ఆశావాహ దృక్పథంతో ఉన్నట్లు జాబ్ సైట్ ఇండీడ్ సర్వేలో వెల్లడైంది. ఉద్యోగాలు, వేతనాలపై ఈ ప్రాంతంలో భారతీయులు అత్...
కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లో పలు కంపెనీలు 2020 తొలి అర్ధ సంవత్సరంలో ఉద్యోగాల కోత, వేతనాల కోత చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడునాలుగు నెలలుగ...