2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య శాఖకు రూ.61,398 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ప్రభుత్వ ఔత్సాహ...
ముందుగా ఊహించినట్టే బడ్జెట్ లో పలు విధాల అంశాలు ఉండటం గమనార్హం. రైతులకు మరియు పేదలకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చిన తరువాత, మధ్యంతర ఆర్థిక మంత్రి పియూ...
పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి గ్యాస్ ను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉజ్వాలా యోజన పథకం కింద 6 కోట్ల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు కేంద్రం ...
2019-20 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని ఫైనాన్స్ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. సాయుధ దళాల కోసం 'వన్ ర్యాంక్, వన్ పెన్ష...
న్యూఢిల్లీ: తమ ప్రభుతం అధికారంలోకి వచ్చినప్పటినుండి రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేశామన్నారు. లోక్ సభలో 2019-20 మధ్యకాల బడ్జెట్ను ప్రవేశపెట్టి...
లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ మాట్లాడుతూ 2018-19 కి ద్రవ్యలోటు అంచనా 2.4 శాతం అన్నారు.కరెంటు అకౌంట్ లోటును 5.6 శాతం నుండి 2.5 శాతానిక...
బడ్జెట్ అనగానే.. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు. సామాన్యుడి నుంచి కార్పొరేట్ అధిపతి వరకూ ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి ఈ బడ్జెట్ నుంచి కోరుకుంటారు. అయితే ఓట్ ఆన్ ...
ఫిబ్రవరి 1, 2019 న ప్రవేశపెడుతున్న తాత్కాలిక బడ్జెట్ లో ఆశించిన ఫలితాలు పెద్దగా ఏమి ఉండవని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.ఈసారి బడ్జెట్ లో అన్ని వ...