భారత వాణిజ్య ఎగుమతులు ఏప్రిల్ నెలలో 30.7 శాతం పెరిగి 40.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రసాయనాల రంగాలు మం...
భారత ఎగుమతులు తొలిసారి ఒక ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్లు లేదా రూ.30 లక్షల కోట్ల మార్కును దాటాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్, రత్నాభరణాలు,...
దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే వాణిజ్య లోటు ఫిబ్రవరి నెలలో భారీగా పెరిగింది. 2022 ఫిబ్రవరి నెలలో ఇది 20.88 బిలియన్ డాలర్లుగా నమోదయింది....
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోధుమ ధరలు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సరఫరా కొరత భయాలతో 2008 తర్వాత మొద...
దేశంలో ప్రస్తుతం 45 రోజులకు సరిపడా సన్ఫ్లవర్ నూనె ఉత్పత్తుల స్టాక్ ఉందని, సాధారణంగా ఇది 60 రోజులకు ఉంటుందని అదానీ విల్మర్ సీఈవో అంగ్షు మాలిక్ అన్న...
భారత మర్చంటైజ్ ఎక్స్పోర్ట్స్ ఏడాది ప్రాతిపదికన ఫిబ్రవరి 2022లో 22.36 శాతం పెరిగి 33.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 27.63 బిలియన్ డాలర్లు. ...