తమ బ్యాంకు ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి పతాకస్థాయికి చేరుకుందని ప్రయివేటు రంగ యస్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఎన్పీఏల గుర్తింపుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెల్లడయ్యాక, స్థూల నిరర్థక ఆస్తులు(GNPA) మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్నారు. మొత్తం ఆస్తులలో దాదాపు 20 శాతానికి జీఎన్పీఏ నిష్పత్తి చేరుకోవచ్చునని అంచనా వేశారు.
గతవారం యస్ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు వచ్చాయి. జీఎన్పీఏలు 15.36 శాతంగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి తీవ్రస్థాయికి చేరినా, సానుకూల అంశాలు కనిపిస్తున్నాయని, కలెక్షన్స్ మెరుగుపడుతున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్ రేటు పరిశ్రమ సరాసరి స్థాయికి తగ్గిందని, రికవరీ పెరిగిందన్నారు.

యస్ బ్యాంకు 2020 డిసెంబర్ 31 నాటికి జారీ చేసిన రూ.1.69 లక్షల కోట్ల రుణాల్లో రూ.18,551 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్నాయి. రూ.8,322 కోట్లు స్టాండ్ ఫాల్ అకౌంట్స్, రూ.6,537 కోట్లు కోట్లు 61 రోజుల నుండి 91 రోజుల మధ్య అడ్వాన్స్ ఓవర్ డ్యూ, రూ.3,692 కోట్లు కరోనా రీస్ట్రక్చర్ లోన్స్ ఉన్నాయని తెలిపారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications