ఆన్లైన్ వెబ్ సర్వీస్ దిగ్గజాలు యాహూ, ఏవోఎల్ మరోసారి చేతులు మారుతున్నాయి. గూగుల్, ఫేస్బుక్ ప్రవేశంతో ఇవి ఆదరణ కోల్పోయాయి. ప్రస్తుతం యాహూ, ఐవోఎల్ అమెరికా టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం వెరిజాన్ చేతిలో ఉన్నాయి. వీటిని విక్రయిస్తున్నట్లు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అనే ప్రయివేట్ ఈక్విటీ కంపెనీకి విక్రయిస్తున్నట్లు వెరిజాన్ సోమవారం ప్రకటించింది. ఈ డీల్ వ్యాల్యూ 500 కోట్ల డాలర్లుగా ఉండనుంది. భారత కరెన్సీలో ఇది రూ.37,000 కోట్లు.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ డీల్ పూర్తి కావొచ్చునని భావిస్తున్నారు. యాహూ, ఏవోఎల్ను కొనుగోలు చేసిన విలువతో పోలిస్తే వెరిజాన్కు దక్కనుంది చాలా తక్కువ. 2015లో ఏవోఎల్ను 440 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో రెండేళ్లకు యాహూను 450 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసి, రెండింటిని విలీనం చేసింది.

సోమవారం నాటి ఒప్పందం ప్రకారం 500 కోట్ల డాలర్లలో 425 కోట్ల డాలర్ల నగదు, 75 కోట్ల డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు, మైనార్టీ వాటా దక్కనుంది. విక్రయించనున్న మీడియా వ్యాపారాలను అన్నింటిని ఒకే గొడుకు కిందకు చేర్చి కేవలం యాహూ పేరుగా మార్చనున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications