ఆన్లైన్ వెబ్ సర్వీస్ దిగ్గజాలు యాహూ, ఏవోఎల్ మరోసారి చేతులు మారుతున్నాయి. గూగుల్, ఫేస్బుక్ ప్రవేశంతో ఇవి ఆదరణ కోల్పోయాయి. ప్రస్తుతం యాహూ, ఐవోఎల్ అమెరికా టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం వెరిజాన్ చేతిలో ఉన్నాయి. వీటిని విక్రయిస్తున్నట్లు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అనే ప్రయివేట్ ఈక్విటీ కంపెనీకి విక్రయిస్తున్నట్లు వెరిజాన్ సోమవారం ప్రకటించింది. ఈ డీల్ వ్యాల్యూ 500 కోట్ల డాలర్లుగా ఉండనుంది. భారత కరెన్సీలో ఇది రూ.37,000 కోట్లు.
ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ డీల్ పూర్తి కావొచ్చునని భావిస్తున్నారు. యాహూ, ఏవోఎల్ను కొనుగోలు చేసిన విలువతో పోలిస్తే వెరిజాన్కు దక్కనుంది చాలా తక్కువ. 2015లో ఏవోఎల్ను 440 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో రెండేళ్లకు యాహూను 450 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసి, రెండింటిని విలీనం చేసింది.

సోమవారం నాటి ఒప్పందం ప్రకారం 500 కోట్ల డాలర్లలో 425 కోట్ల డాలర్ల నగదు, 75 కోట్ల డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు, మైనార్టీ వాటా దక్కనుంది. విక్రయించనున్న మీడియా వ్యాపారాలను అన్నింటిని ఒకే గొడుకు కిందకు చేర్చి కేవలం యాహూ పేరుగా మార్చనున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications