ఇటీవల చికెన్ ధరలు పెరుగుతున్నాయి. గత నెలలో రూ.170 నుంచి రూ.180 వరకు ఉన్న చికెన్ ధర ఇప్పుడు రూ.220 వరకు ఎగబాకింది. ఇందుకు కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ప్రధాన కారణం. కోళ్లకు మొక్కజొన్న, తౌడు, నూకలు, సోయాబిన్ వంటి వాటిని దాణాగా ఉపయోగిస్తారు. వీటి ధరలు గత ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. దీంతో చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి.
అక్టోబర్ నెలలో దసరా పండుగ సమయంలో హైదరాబాదులో కిలో చికెన్ ధర రూ.180 వరకు ఉంది. ఇప్పుడు ఇది రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువ ధర కూడా పలుకుతోంది. ఏడాది కాలంలో దాణా విషయానికి వస్తే కిలో మొక్క జొన్న ధర రెండింతలు, సోయాబిన్ ధర దాదాపు రూ.7, నూకలు దాదాపు రెండింతలు, తౌడు దాదాపు రెండింతలు పెరిగింది. ఈ ప్రభావం చికెన్ ధరలపై పడింది.

పెరిగిన దాణా ధరల నేపథ్యంలో ఒక్కో కోడికి అయ్యే మేత ఖర్చు దాదాపు రెండింతలు అవుతోంది. అంతేకాదు, చాలామంది రైతులు కోళ్ల పెంపకం నుంచి తప్పుకున్నారు. చికెన్ ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications