కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికంతదాస్ ఎంపీసీ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఆర్బీఐ ఎంపీసీ ఏకగ్రీవంగా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
ప్రస్తుతం రెపో రేటు 4 శాతం వద్ద ఉంది. అలాగే, లిక్విడిటీని నిర్ధారించడానికి రివర్స్ రెపో రేటును స్వల్పంగా పెంచారు. కరోనా ముందుస్థాయికి లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం (LAF) కారిడార్ను 50 బేసిస్ పాయింట్లకు పునరుద్ధరించడానికి ఆర్బీఐ నిర్ణయించింది. ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటును 4.25 శాతం వద్ద స్థిరంగా కొనసాగించింది.

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఫెడ్ వడ్డీ రేటును అతి స్వల్పంగా పెంచింది. 50 బేసిస్ పాయింట్లు పెంచుతుందని భావించినప్పటికీ, 25 బేసిస్ పాయింట్లు మాత్రమే పెంచింది. అయితే రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్భణ ఆందోళనలు సహా వివిధ అంశాల ప్రభావంతో వడ్డీ రేట్లను ఆర్బీఐ స్థిరంగా కొనసాగించవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications