కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా పేమెంట్ బ్యాంక్ పేటీఎంకు షాకిచ్చింది. కొత్త కస్టమర్ల చేరికను నిలిపివేయాలని, ఇది తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్బీఐ తాత్కాలికంగా ఆంక్షలను విధించింది. ఐటీ వ్యవస్థపై ఆడిట్ నిర్వహించేందుకు ఓ ఐటీ ఆడిట్ సంస్థను కూడా నియమించుకోవాలని తెలిపింది. బ్యాంకులో పర్యవేక్షణ లోపాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకున్నది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏలోని అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఐటీ ఆడిటర్లు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని తదుపరి అనుమతులు ఇస్తామని వెల్లడించింది.

పేటీఎం పేమెంట్ బ్యాంక్ 2016లో ఏర్పాటయింది. 2017లో నోయిడా వేదికగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పేటీఎం విజయ్ శేఖర్ శర్మకు ఇందులో 51 శాతం వాటా ఉంది. 2020 డిసెంబర్ నెలలో ప్రయివేటు రంగ దిగ్గజం HDFC బ్యాంకుకు కూడా ఆర్బీఐ ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులో తరుచూ సాంకేతిక లోపాలు తలెత్తడంతో క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications