కరోనా మహమ్మారి వల్ల భారత్లో డిజిటలైజేషన్ వేగవంతమైందని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) పేర్కొంది. ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయాలు కూడా ఇందుకు దోహదపడ్డాయని వెల్లడించింది. శనివారం ఓ సెమినార్లో పాల్గొన్న NPCI సీవోవో ప్రవీణ్ రాయ్ డిజిటలైజేషన్ పుంజుకుందని తెలిపారు. అన్ని వర్గాలు డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగమవుతున్నాయన్నారు. నిత్యం జీవితంలో ఇది భాగమైయిందన్నారు.
నగదు ట్రాన్సాక్షన్స్ నుండి క్రమంగా డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు పడుతున్నాయన్నారు. ప్రజలు, కస్టమర్లు, వ్యాపారులు కూడా డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. QR కోడ్ వల్ల యూపీఐ చెల్లింపులు పెరిగాయన్నారు. దీనికి తోడు రివార్డు ప్రోగ్రామ్స్ వల్ల డిజిటల్ వైపు ప్రజలు అడుగు వేయడానికి ఓ కారణమని తెలిపారు. చాట్బోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల చెల్లింపు సమస్యలు కూడా సత్వరమే పరిష్కారమవుతాయన్నారు.

డిజిటలైజేషన్ కారణంగా ప్రజల్లే సేవింగ్స్ అలవాటు కూడా పెరిగిందన్నారు. డిజిటలైజేషన్ అందరి జీవితాల్లోను విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిందని, ఆన్బోర్డింగ్ గణనీయంగా పెరిగిందన్నారు. లాక్ డౌన్ సమయంలో యూపీఐ అడాప్షన్ తగ్గిందని తెలిపారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications