అమెజాన్, ఫ్లిప్కార్ట్, జియో మార్ట్ తదితర ఈ కామర్స్ సంస్థలు తమ విక్రేతల పట్ల ఎలాంటి పక్షపాతం చూపరాదని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈ కామర్స్ ముసాయిదా పాలసీ పేర్కొంది. ఈ కామర్స్ కంపెనీలు డిస్కౌంట్ల పైన స్పష్టమైన, పారదర్శక విధానాల్ని అవలంబించాలని తెలిపింది.
దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలు అవలంబిస్తున్న గుత్తాధిపత్య విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లౌడ్ టెల్ వంటి కొన్ని బడా విక్రయ కంపెనీలకు పెద్దపీట వేయడం ద్వారా తమ అవకాశాలకు గండి కొడుతున్నట్లు చిన్న విక్రేతలు ఆందోళన చెందుతున్నారు. డిస్కౌంట్లతో ఈ కంపెనీలు మార్కెట్ పోటీ నిబంధనలను అతిక్రమిస్తున్నాయని ఆఫ్ లైన్ వ్యాపారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం పరిష్కారం కోసం ఈ-కామర్స్ పాలసీని ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుపుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని DPIIT ఈ ముసాయిదా పాలసీని రూపొందించింది. దీనిపై గడిచిన కొన్ని నెలలుగా చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications