ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23వ తేదీ వరకు నెట్ డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం 68 శాతం పెరిగి రూ.6.92 లక్షల కోట్లకు చేరుకుంది. నెట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఏప్రిల్ 1 నుండి 23 నవంబర్ 2021 వరకు ఏడాది ప్రాతిపదికన 67.93 శాతం ఎగిసి రూ.6,92,833.6 కోట్లకు చేరుకుందని కేంద్రమంత్రి తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 27.29 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి నవంబర్ 23 వరకు రూ.4.12 లక్షల కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి నవంబర్ 23 వరకు రూ.5.44 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.
గ్రాస్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లు (రీఫండ్స్ అడ్జెస్టింగ్ కంటే ముందు) నవంబర్ 23వ తేదీ నాటికి రూ.8.15 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 48.11 శాతం వృద్ధి.

ఇక, ఏప్రిల్ 2021 నుండి జీఎస్టీ కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నాటికి రూ.11.36 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి ఇప్పటికే రూ.8.10 లక్షల కోట్లు వసూలయినట్లు తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications