ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఆగస్ట్ కాలంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 31 శాతం మేర క్షీణించాయి. రూ.1,92,718 కోట్లకు క్షీణించాయి. ఇదే సమయంలో నికర పరోక్ష పన్నుల వసూళ్లు పదకొండు శాతం తగ్గి రూ.3,42,591 కోట్లుగా నమోదయ్యాయని లోకసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
గత ఏడాది (2018-19) ఏప్రిల్-ఆగస్ట్లో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.2,79,711 కోట్లుగా నమోదు నమోదయింది. నికర పరోక్ష పన్నుల వసూళ్లు రూ.3,85,499 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్ట్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర జీఎస్టీ వసూళ్లను రూ.6,90,500 కోట్లుగా బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. జీఎస్టీ వసూళ్లు, ప్రత్యక్ష పన్ను వసూళ్లు అన్నీ పడిపోయాయి. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ర్యకలాపాలు పూర్తిగా నిలిచి అన్ని రకాల ట్యాక్స్లు తగ్గిన విషయం తెలిసిందే.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications